రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ డీఎన్రావు, ఏపీలోని పశు వైద్య వర్సిటీలు, పరిశోధనా కేంద్రాల గ్రంథాలయాలకు ‘రైతన్నకు వెన్నుదన్ను-కలంగళం దృశ్యం’ పుస్తకాలను అందజేశారు.
Suicide | రితిక అనే యువతి కాలేజీ భవనం మూడో ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్య యత్నం చేసింది. విద్యార్థిని రితిక పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు.
రాజేంద్రనగర్ మండలంలోని లక్ష్మిగూడలో హౌసింగ్ బోర్డుకు చెందిన 14 ప్లాట్లకు బుధవారం వేలంపాట నిర్వహించగా, గరిష్ఠంగా గజం ధర రూ.51వేలు పలికినట్టు బోర్డు ఎండీ గౌతమ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అహ్మదాబాద్లో అరెస్టయిన ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్కు సంబంధించి మరింత సమాచారాన్ని సేకరించేందుకు గుజరాత్ ఏటీఎస్ బృందం ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగా మంగళవారం రాత్రి స్థానిక పోలీసులతో �
మోతాదుకు మించి డ్రగ్స్ (Drugs) తీసుకోవడంతో యువకు మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్లో చోటుచేసుకున్నది. అహ్మద్ అలీ (28) అనే యువకుడు రాజేంద్రనగర్లోని శివరాంపల్లిలోని కెన్ వరత్ తన స్నేహితులతో కలిసి ఉంటున్నాడు.
Murder | హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వ్యవసాయ వర్సిటీ సమీపంలో బెంగుళూర్ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో యువకుడి మృతదేహం లభ్యమైంది.
హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న హిమాయత్ సాగర్కు (Himayat Sagar) వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్కు భారీగా వరద వస్తున్నది. దీంతో జలమండలి అధికారులు నాలుగు గేట్లు ఎత్తి నీట�
ప్రజలకు సమస్యలు ఉంటే వాటిని తన దృష్టికి తేవాలని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ అన్నారు.
Hyderabad | ఓ యువకుడి జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్ పేలిపోయింది. దీంతో ఆ యువకుడి తొడకు తీవ్ర గాయమైంది. చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు.
దేశ అభివృద్ధికి పల్లెలే పట్టుకొమ్మలని, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ డాక్టర్ నరేంద్ర కుమార్ అన్నారు. ఎన్ఐఆర్డీ రాజేంద్రనగర్లో బుధవారం ప్రపం�