Budwel Lands | రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేలు గ్రామంలోని 4.19 ఎకరాల భూమి వేలానికి హైకోర్టు బ్రేక్ వేసింది. సర్వే నంబర్ 288/4లోని ఆ భూమిపై యాజమాన్య హకుల కోసం ఇద్దరు వ్యక్తులు చేసుకున్న దరఖాస్తులపై హె�
Hyderabad | రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. ఓ ఎయిర్హోస్టెస్ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కర్నూలులో కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో రవాణా శాఖ(RTA Checkings) అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంతోపాటు శివార్లలో విస్తృతంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు, వాహనాలను తనిఖీలు చేస్తున్నారు.
ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో హిమాయత్సాగర్ (Himayat Sagar) జలాశయానికి వరద పోటెత్తింది. దీంతో జలమండలి అధికారులు 8 గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు.
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు అమ్యామ్యాలకు మరిగి ఎదో ఒక సాకు చెబుతూ అక్రమ నిర్మాణదారులకు వ�
ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) రాజేంద్రనగర్ సమీపంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజమున ఓఆర్ఆర్పై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు.
రాజేంద్రనగర్ కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్(ఏజీపి)గా శంషాబాద్ మండల పరిధిలోని చిన్నగోల్కొండ గ్రామానికి చెందిన చెందిన అడ్వకేట్ రామగల్ల వెంకటేశ్ నియామకం అయ్యారు.
Attapur | అత్తాపూర్లోని అత్యంత ప్రాచీనమైన అనంత పద్మనాభ స్వామి దేవాలయం అభివృద్దికి దేవాదాయ శాఖ చర్యలు ప్రారంభించింది. ఇందుకు మొదటిసారిగా దేవాలయ అభివృద్ది కోసం పాలక మండలి నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసిం
Hyderabad | రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్ జనచైతన్య కాలనీలో గురువారం జరిగిన జంట హత్యల కేసులో మిస్టరీ వీడింది. తనను ఉద్యోగంలో నుంచి తొలగించారన్న కక్షతోనే మాజీ డ్రైవర్.. వృద్ధ దంపతులను హత్య �
Prakash Goud | రాజేంద్రనగర్ నియోజకవర్గం అభివృద్ధే తమ లక్షమని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. సోమవారం బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో రూ.5.81 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మ
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జన చైతన్యకాలనీలో వృద్ధ దంపతులు హత్యకు గురికావడం కలకలం స్పష్టించింది. మసాజ్ పేరిట బురఖా వేసుకుని వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డట్టు పోలీసులు ప్�
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జన చైతన్య కాలనీలో వృద్ధ దంపతుల దారుణ హత్య జరిగింది. మసాజ్ పేరిట బురఖా వేసుకుని వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.