అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చింది. కానీ, రేవంత్రెడ్డి సర్కార్ కొలువుదీరి రెండేండ్లు కావస్తున్నా.. ఒక్క నోటిఫికేషన్ విడుదల చ�
‘ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గత ఆరు నెలలుగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. సొంత ఎజెండాతో పనిచేయసాగారు. 18 ఏండ్లుగా బీఆర్ఎస్ అనుబంధంగా ఉన్న తెలంగాణ జాగృతిలో భా
యాదవులకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ డిమాండ్ చేశారు. యాదవులకు మంత్రి పదవి ఇవ్వకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని ఆయన హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ యాదవ కులస్థులను అణచి వేస్తున్నదని యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ విమర్శించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 30న హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా నిర్వహించనున్న�
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ను చిత్తుగా ఓడించి భూస్థాపితం చేయాలని బీసీ జన సభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం య�
వెనుకబడిన వర్గాల వారికి విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తరువాత బిల్లు గతి ఏమిటో వెల్లడించకుండా ఢిల్లీ డ్రామాకు తెరల
42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లులను తక్షణమే అమలులోకి తేవాలని, బీసీలపై కాంగ్రెస్ సర్కార్కు ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, మాజీ స్ప�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు ఢిల్లీ సాకులు చెప్పి రిజర్వేషన్ల అమలును పక్కన పెట్టాలని చూస్తోందని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జీవోలు జారీ చేసి రిజర్వేషన్లను అమలు చేయాల�
రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారామ్యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కులగణన లెకల ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు విద్యా, ఉద్
గురుకుల పాఠశాలల్లో సమస్యలు, విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకునేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘గురుకుల బాట’కు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నది.
కామారెడ్డి సభలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ను సర్కారు తక్షణమే అమలు చేసి, బీసీ కులగణన చేపట్టాలన్న ప్రధాన డిమాండ్లతో బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ అధ్యక్షుడు జక్కని సంజయ్కుమార్ నేతృత్వంలో బీసీ నేతలు ఆమరణ
సమగ్ర కులగణన, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శా తం రిజర్వేషన్ల అమలులో సర్కారు నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల 7న హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద బీసీ సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్టు బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్�
కులగణన చేయకుండా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండానే స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాంయాదవ్ ఆరోపించారు.
నిరుద్యోగ యువకులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.