KTR | నిరుద్యోగ యువకులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం దుర్మార్గ పూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వారి సమస్యలను సానుకూల థృక్పథంతో నెరవేర్చాల
రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్రిక్తక కొనసాగుతున్నది. నిరుద్యోగుల సెక్రటేరియట్ ముట్టడి (Chalo Secretariat) పిలుపులో భాగంగా బీసీ జనసభ కార్యకర్తలు సచివాలయంలోకి చొచ్చుకెల్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిరుద్యోగలు, జన�
నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గత పది రోజులుగా దీక్ష చేస్తున్న అశోక్ దీక్ష విరమించారు. గురువారం సాయం త్రం వివిధ సంఘాల నాయకులు చైతన్యపురిలో అశోక్ను కలిసి సంఘీభావం ప్రకటించా రు.
ఉద్యోగాల కోసం కాంగ్రెస్ సర్కారుపై చావో, రేవో తేల్చుకుంటాం.. ఆ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా పోరాడుతాం.. అమలు చేయకుంటే ఆ ప్రభుత్వం గద్దె దిగేదాకా పోరుబాట వీడబోము.. అని నిరుద్యోగులు ప్రతినబూనారు.
నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఈ నెల 5న నిరుద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న టీజీపీఎస్పీ ముట్టడికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని, బీసీ జనసభ రాష్ట�
ఉద్యోగాల కోసం త్వరలోనే రాష్ట్ర బంద్కు పిలుపుఇవ్వబోతున్నట్టు నిరుద్యోగులు తెలిపారు. నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద వైఖరికి నిరసనగా బంద్ చేపడుతామని, అందుకు సన్నాహాలు చేస్తున్
అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఓట్లకోసమే కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన తర్వాత నిరుద్యోగులను నయవంచనకు గురిచేసిందని విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రాజారాం యాదవ్ మం�
సమగ్ర కులగణన, 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయకుండా సీఎం రేవంత్రెడ్డి కుట్రలు చేస్తున్నారని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ విమర్శించారు.
కేసు కొట్టివేత | ప్రభుత్వ విప్,చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, టీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్ పైన ఉన్న తెలంగాణ ఉద్యమ కేసును నాంపల్లి ఎంపీ, ఎమ్మెల్యే కోర్ట్ న్యాయమూర్తి కె.జయకుమార్ కొట్టివేశారు.