గత పది రోజులుగా యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో చెరువులు అలుగులు పోస్తూ, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కానీ రాజాపేట మండల వ్యాప్తంగా మోతాదు వర్షపాతం నమోదు కావడంతో చెరు�
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గంధమల్ల చెరువు పూర్తిస్థాయిలో నుండి అలుగు పోస్తుంది. చెరువు అలుగు పోస్తుండడంతో బేగంపేట, పొట్టిమర్రి వరద నీటితో ప్రవహిస్తుడంతో వాగులో నిర్మించిన చెక్ డ్యాంలకు జలకల సంతరించుక
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో గురువారం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించి కొండంత అభిమానాన్ని చాటుక
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో సోమవారం పశుగ్రాస ముగింపు వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పశు వైద్యశాఖ అధికారి డాక్టర్ మోతీలాల్ హాజర
రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా బోగస్ ఓట్లను గుర్తించి తొలగించాలని రాజాపేట తాసీల్దార్ అనిత బీఎల్ఓలకు సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో ఏర్పాటు చేసిన బూత్ స్థాయి అధికారుల శిక్షణ
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని సింగారం మాజీ ఎంపీటీసీ పారుపల్లి సుమలతాలక్ష్మారెడ్డి సోదరుడి వివాహా వేడుకలు రాజాపేట చల్మెడి ఫంక్షన్ హాల్లో జరిగాయి.
రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయని, గులాబీ జెండానే పేదలకు అండ అని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. సోమవారం రాజాపేటలో బీఆర్ఎస్ మండల
రాజాపేట: భారీ వర్షాలతో పొంగిపొర్లిన మండలంలోని పాముకుంట దోసర వాగులో వరద ఉధృతికి కొట్టుకుపోయిన హిమ బిందు మృతదేహం నాలుగోరోజుల తర్వాత ల భ్యమైంది. ఈ ఘటనలో ఇద్దరు యువతుల్లో ఒక యువతి మృతదేహం అదే రోజు లభ్యం కాగా
మూడవ రోజు ముమ్మరంగా గాలింపు లభ్యమవని యువతి హిమబిందు ఆచూకీ రాజాపేట: యాడున్నావ్ బిడ్డా నీవు.. నిన్ను చూడక మూడు దినాలాయె. వరదలో కొట్టుక పోయి వాగులో ఏ కంప చెట్లలల్లో చిక్కుకొని బిక్కుబిక్కుమంటున్నావో బిడ్డా �
యువతి కోసం గాలింపులో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్ బృందం రెండవ రోజు ముమ్మరంగా గాలింపు రాజాపేట: మండలంలోని పాముకుంట దోసర వాగులో వరద ఉధృతికి కొట్టుకు పోయిన ఇద్దరు యువతుల్లో ఒక యువ తి మృతదేహం లభ్యం కాగా మరో యువతి �
రాజాపేట: బైక్పై వాగు దాటుతుండగా వరద ఉధృతికి ఇద్దరు యువతులు గల్లంతు కాగా మరో వ్యక్తి ప్రాణాలతో బయట పడ్డాడు. ఈ ఘటన మండలంలోని పాముకుంట కుర్రా రం రోడ్డులోని దోసరవాగులో సోమవారం జరిగింది. గ్రామస్తుల కథ నం ప్రక