వేములవాడ రాజన్న ఆలయంలో ఖాళీగా ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు స్థానికులకే కేటాయించాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు డిమాండ్ చేశారు.
రాజన్న సన్నిధిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల దందాకు తెరలేచిందా..? అందుకు అమాత్యులే పోటాపోటీగా పైరవీలు చేస్తున్నారా..? అవసరం లేకపోయినా కొలువుల్లో పెడుతున్నారా..? అంటే తాజాగా వెలువడిన ఉత్తర్వులను చూస్తే అవునన�
వేములవాడ రాజన్న ఆలయానికి దర్శనానికి వచ్చిన భక్తుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అమాయక భక్తులను టార్గెట్ చేసుకొని అందిన కాడికి జూదం పేరుతో ఓ ముఠా దండుకుంటుంది. టార్గెట్ పూర్తి చేసుకున్నాక అక్కడి నుంచి జ�
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అధికారులపై కొండ్లెపు ముత్యం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బిగితే కు శుక్రవారం ఫిర్యాదు చేశారు.
వేములవాడ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని ఊకదంపుడు మాటలు మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వగ్రామం రుద్రంగిలోనే 30 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు ఎందుకు పూర్తి కాలేదని బీఆర్ఎస్ పార్టీ వేముల
వేములవాడ రాజన్న ఆలయంలోని పలు ఉద్యోగాలకు మంగళవారం నియామక పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యోగ నియామకానికి కమిటీని నియమిస్తూ జీవోను ఉత్తరాలు జారీ చేశారు.
Vemulawada Rajanna Temple | వేములవాడ రాజన్న గోశాలలో నాలుగు కోడెలు మృతి చెందాయి. ఎండలతో అనారోగ్యం బారినపడి చనిపోతున్నాయని వైద్యులు చెబుతుండగా.. భక్తులు మాత్రం మెరుగైన సౌకర్యాలు లేకపోవడం వల్లేనని ఆరోపిస్తున్నారు.
Sita Rama Kalyanam | వేములవాడ టౌన్, మార్చి 27: దక్షిణకాశిగా ప్రసిద్ధి చెంది, హరిహరక్షేత్రంగా భాసిల్లుతున్న వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం సీతారాముల కల్యాణం అత
Advocate Jalandhar | ఒకప్పుడు ఫేమస్ లాయర్.. కానీ ఆయన జీవితాన్ని కరోనా కుదిపేసింది. కరోనా తర్వాత కేసులు తగ్గిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీనికితోడు సంతానం లేదనే దిగులు! వీటన్నింటితో మానసికంగా కుంగిపోయిన �
Vemulawada | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పోలీస్ కానిస్టేబుల్పై వరంగల్కు చెందిన భక్తుడు చేయి చేసుకున్నాడు. మంగళవారం అర్ధరాత్రి జాతర గ్రౌండ్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానం వచ్చి ఓ
వేములవాడ రాజన్న ఆలయంలోని అవుట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది వ్యవహారంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం రాజన్న ఆలయంలో తనిఖీలు నిర్వహించారు.
Vemulawada | వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర అనుబంధ దేవాలయమైన భీమేశ్వరాలయం సముదాయంలో జంతుబలి చోటుచేసుకున్నది. ఆలయ సముదాయం పక్కనే ఈ ఘటన జరుగడంతో భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.
పెగడపల్లి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం హుండీ లెక్కి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఆయన వివరాలను వెల్లడించారు. హుండీ ద్వారా రూ.95657 నగదు, మిశ్రమ వెండి, రాగి సమకూరినట్లు ఆయన �