Vemulawada | వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర అనుబంధ దేవాలయమైన భీమేశ్వరాలయం సముదాయంలో జంతుబలి చోటుచేసుకున్నది. ఆలయ సముదాయం పక్కనే ఈ ఘటన జరుగడంతో భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.
పెగడపల్లి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం హుండీ లెక్కి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఆయన వివరాలను వెల్లడించారు. హుండీ ద్వారా రూ.95657 నగదు, మిశ్రమ వెండి, రాగి సమకూరినట్లు ఆయన �
వేములవాడలో శునకాలు రెచ్చిపోయాయి. బుధవారం రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులపై రెండు శునకాలు దాడి చేశాయి. గోకుల్ కాంప్లెక్స్ ఏరియా, జాతర గ్రౌండ్ ప్రాంతంలో దాదాపు తొమ్మిది మందిని గాయపరిచాయి.
వేములవాడలోని భీమేశ్వర ఆలయంలో రాజన్న భక్తులకు వసతులు కల్పించడంలో అలసత్వం కనిపిస్తున్నది. ముందుచూపు లేని పనులతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. అడుగడుగునా ప్రణాళికాలోపంతో చేసిన పనులే మళ్లీ చేస్తున�
వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో కోడెలు పకదారి పట్టిన ఘటనపై విచారణ జరిపేందుకు ఆలయ అధికారులు సిద్ధమయ్యారు. ఇద్దరు గోశాల ఉద్యోగులకు చార్జ్ మెమోలు జారీ చేయగా, విచారణ చేపట్టాలని ఏఈవోను ఈవో రమాదేవి ఆదేశించారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయానికి ఏటా వందల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతున్నది. వేములవాడ రాజన్న ఆలయ బ్యాంకు ఖాతాలో ఓ సామాన్య రైతుకు సంబంధించిన నగదు జమ కావడం వెనుక అధికారుల నిర్లక్ష్యం కొట్ట
Vemulawada | దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. మంగళవారం అర్ధరాత్రి పోలీసు బందోబస్తు మధ్య ఆలయ ప్రధాన ద్వారం మూసివేసి, పరిసర ప�
Vemulawada | దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ (Vemulawada) రాజన్న ఆలయ అభివృద్ధి నేపథ్యంలో ఇప్పటికే దర్శనాలు నిలిపివేసిన అధికారులు.. తాజాగా ఆలయంలోకి ప్రవేశించకుండా ప్రధాన ద్వారం వద్ద ఇనుప రేకులు అమర్చారు
Vemulawada | కార్తీకమాసం మూడోవారం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయానికి సోమవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో రాజన్న క్షేత్రం, భీమేశ్వ
దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న అలయంలో దర్శనాల విషయంలో అధికారులు అనుసరిస్తున్న వైఖరి భక్తులకు ఇబ్బందికరంగా మారుతున్నది. ఇప్పటికే రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ.. సరైన సమాచారం ఇవ్వకుండా ఇబ్బంది పెడు