Rajanna Temple | దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ పార్వతీ రాజరాజేశ్వ స్వామి ఆలయానికి తరలివచ్చారు. శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తి స్వామివారిని దర్శించుకున్నారు. వేకువ జాము �
జనశక్తి కేంద్ర కమిటీ కార్యదర్శి కూర రాజన్న, రాష్ట్ర కార్యదర్శి దేవేందర్ అలియాస్ అమర్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక ఇంటిపైకి ప్రభుత్వం బుల్డోజర్ ప్రయోగించింది. వేములవాడలోని వారి నివ
‘నా కొడుకు ఆత్మహత్యకు రాజన్న ఆలయ అధికారులే కారణమని, వారి వేధింపులతోనే ప్రాణం తీసుకున్నాడని’ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యో గి ఓంకార్ (32) తల్లి పెంట లక్ష్మి ఆరోపిం
ఓవైపు వేసవి సెలవులు ముగుస్తుండడం, మరోవైపు రాజన్న ఆలయాన్ని త్వరలో మూసివేస్తారని ప్రచారం సాగుతుండడంతో భక్తుల సంఖ్య రెట్టింపైంది. సాధారణ రోజుల్లో 25 వేల నుంచి 30వేల మంది వస్తుండగా, ప్రస్తుతం 40వేల నుంచి 50వేల వర
వేములవాడ రాజన్న దర్శించుకునేందుకు భక్తులు శనివారం పోటెత్తారు. సెలవు దినం కావడంతో దాదాపు 30 వేలకు మంది పైగా భక్తులు స్వామివారి దర్శకునేందుకు ఉదయం నుండే క్యూ లైన్ లో బారులు తీరారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శివారులోని తిప్పాపు రం గోశాలలో అనారోగ్యంతో బాధపడుతున్న మూడు కోడెలు మృతిచెందాయని, మరో ఆరు కోడెల పరిస్థితి విషమంగా ఉందని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్రెడ్డి సోమ�
Rajanna Temple | దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలన్నీ సందడిగా కనిపించాయి.
వేములవాడ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ విస్తరణ పనులపై త్వరలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వేములవాడ పట్టణవాసులు, భక్తులందరికీ అవగాహన కల్పించనున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడించార�
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన ఓ మహిళ తాను న్యాయమూర్తి అని చెప్పి ప్రోటోకాల్ దర్శనం, ఆలయ అతిథి మర్యాదలను అధికారుల ద్వారా పొంది చివరికి హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయడంతో రాజన్న ఆలయ అధికారులు కంగుతి�
వేములవాడ (Vemulawada) రాజన్న ఆలయ గోశాలలో కోడెల మరణమృదంగం కొనసాగుతున్నది. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ పట్టింపులేమి మూగ జీవాలకు శాపంగా మారింది. సరైన ఆవాసం, ఆహారం లేక తల్లడిల్లతూ తనువు చాలిస్తున్నాయి. శుక్రవారం
రాజన్న ఆలయ గోశాలలో మరణమృదంగం వినిపిస్తున్నది. అధికారుల నిర్లక్ష్యం.. ప్రభుత్వ పట్టింపులేమితో మూగ జీవాలకు శాపంగా మారింది. సరైన ఆవాసం, ఆహారం లేక తల్లడిల్లుతూ తనువుచాలిస్తున్నాయి. షెడ్డు సామర్థ్యానికి మిం�
Vemulawada | దేశంలో ఎక్కడా లేని విధంగా వేములవాడ రాజన్న ఆలయంలో శివుని వాహనం నందిని దేవుడిలా కొలుస్తూ మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీ వేములవాడ రాజన్న ఆలయంలో ఉంది. ప్రస్తుతం వేములవాడ రాజన్న ఆలయ అధికారుల నిర్లక్ష�