దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న అలయంలో దర్శనాల విషయంలో అధికారులు అనుసరిస్తున్న వైఖరి భక్తులకు ఇబ్బందికరంగా మారుతున్నది. ఇప్పటికే రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ.. సరైన సమాచారం ఇవ్వకుండా ఇబ్బంది పెడు
Vemulawada | భక్తులకు వేములవాడ రాజన్న ప్రత్యక్ష దర్శనాలు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గుండంలో స్నానాలు చేసి, తడి బట్టలతో రాజన్న దర్శనం, కోడె మొక్కులు చెల్లింపు నిలిపివేతకు అధికారులు గుట్టుచప్పుడు కాక
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా రాతి కట్టడాలే నిర్మించాలని బీఆర్ఎస్ పట్టణ నాయకులు సూచించారు. సిమెం ట్ కాంక్రీటు కట్టడాలుంటే ఆలయ చరిత్రతోపాటు భక్తుల మనోభావాలకు భంగం కలుగుతుందని చెప్పార�
Vemulawada | భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని వారికి ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా వేములవాడ రాజన్న దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.
Rajanna Temple | దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ పార్వతీ రాజరాజేశ్వ స్వామి ఆలయానికి తరలివచ్చారు. శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తి స్వామివారిని దర్శించుకున్నారు. వేకువ జాము �
జనశక్తి కేంద్ర కమిటీ కార్యదర్శి కూర రాజన్న, రాష్ట్ర కార్యదర్శి దేవేందర్ అలియాస్ అమర్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక ఇంటిపైకి ప్రభుత్వం బుల్డోజర్ ప్రయోగించింది. వేములవాడలోని వారి నివ
‘నా కొడుకు ఆత్మహత్యకు రాజన్న ఆలయ అధికారులే కారణమని, వారి వేధింపులతోనే ప్రాణం తీసుకున్నాడని’ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యో గి ఓంకార్ (32) తల్లి పెంట లక్ష్మి ఆరోపిం
ఓవైపు వేసవి సెలవులు ముగుస్తుండడం, మరోవైపు రాజన్న ఆలయాన్ని త్వరలో మూసివేస్తారని ప్రచారం సాగుతుండడంతో భక్తుల సంఖ్య రెట్టింపైంది. సాధారణ రోజుల్లో 25 వేల నుంచి 30వేల మంది వస్తుండగా, ప్రస్తుతం 40వేల నుంచి 50వేల వర
వేములవాడ రాజన్న దర్శించుకునేందుకు భక్తులు శనివారం పోటెత్తారు. సెలవు దినం కావడంతో దాదాపు 30 వేలకు మంది పైగా భక్తులు స్వామివారి దర్శకునేందుకు ఉదయం నుండే క్యూ లైన్ లో బారులు తీరారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శివారులోని తిప్పాపు రం గోశాలలో అనారోగ్యంతో బాధపడుతున్న మూడు కోడెలు మృతిచెందాయని, మరో ఆరు కోడెల పరిస్థితి విషమంగా ఉందని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్రెడ్డి సోమ�
Rajanna Temple | దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలన్నీ సందడిగా కనిపించాయి.