Amit Shah : దేశంలో వచ్చే మార్చి 31లోపు నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మావోయిస్టుల ఏరివేత అంశంపై ఛత్తీస్ఘడ్లో ఆదివారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమవేశంలో అమిత్ షా
కాదేదీ చోరీకి అనర్హం అని రుజువు చేస్తూ కొందరు ఘనాపాఠి చోరులు ఒక భారీ ఇనుప బ్రిడ్జిని రాత్రికి రాత్రే అపహరించుకు పోయారు. రాత్రి చూసిన వంతెన పొద్దుట కల్లా అదృశ్యం కావడం చూసి స్థానికులు కంగుతిన్నారు. ఈ ఘటన ఛ
Man Delivers Mosquitoes | ఒక వ్యక్తిని దోమలు కుట్టాయి. డెంగీ దోమలుగా అతడు అనుమానించాడు. వాటిని చంపి చిన్న కవర్లో ప్యాక్ చేశాడు. డాక్టర్ సలహా మేరకు చంపిన దోమల ప్యాకెట్ను మున్సిపల్ కార్యాలయానికి తీసుకెళ్లాడు. వాటిని ప�
Security Breach | భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో వన్డేలోనూ సీనియర్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్తో అలరించాడు. ఈ సిరీస్లో రెండో సెంచరీ చేసి మళ్లీ పూర్వపు ఫామ్లోకి వచ్చాడు. రాయ్పూర్ వ
Maoist Couple arrest | జనాల మధ్య ఆవాసం ఉంటూ, కూలీ పనులు చేస్తూ, మావోయిస్టు కార్యకలాపాల (Maoist operations) లో పాల్గొంటున్న ఓ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్ (Chhattishgarh) రాజధాని రాయ్పూర్ (Raipur) లో వారిని అదుపులోకి తీసుకున్నార�
Raipur steel plant tragedy | స్టీల్ ప్లాంట్లోని ఒక నిర్మాణం కూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించారు. పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద కొందరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు, అధికారులు అక్కడకు చేరు�
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై ఛత్తీస్గఢ్లో కేసు నమోదైంది. రాయ్పూర్ నివాసి గోపాల్ సమంతో మన క్యాంప్ పోలీస్ స్టేషన్లో దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, పశ్చిమ బెంగాల్లోని నాదియా జిల్లాలో మహువ శుక్రవా�
తనకు హెచ్ఐవీ సోకడానికి కారణం దేవుడేనని ఆరోపిస్తూ 45 ఏళ్ల వ్యక్తి గుడుల్లోని హుండీలను దోచుకుంటున్నాడు. ఛత్తీస్గఢ్లోని దుర్గ్ పోలీసులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడిని అరెస్ట్ చేశారు.
IndiGo flight | మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం ఇండోర్ (Indore) లోని దేవీ అహల్యాబాయ్ హోల్కర్ (Devi Ahilyabai Holkar) విమానాశ్రయం నుంచి రాయ్పూర్ (Raipur) కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే తిరిగొచ్చి ల్యాండయ్యింది.
Couple Kills Disabled Man | ఒక దివ్యాంగుడ్ని భార్యాభర్తలు హత్య చేశారు. అతడి మృతదేహాన్ని ట్రంక్పెట్టెలో ఉంచి సిమెంట్తో నింపారు. ఆ తర్వాత ఒక చోట దానిని పడేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఎయిర్పోర్ట్లో ఉన్న దంపతులను అరె�
Road Accident | వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్న సమయంలో డీసీఎం వ్యాన్ను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు, తొమ్మిది మంది మహిళలు ఉన్నారు.
సంతానం కోసం మంత్రగాడి మాట విన్న ఓ వ్యక్తి బతికున్న కోడిపిల్లను మింగి ప్రాణాలు కోల్పోయాడు. భూమి మీద నూకలు మిగిలే ఉన్న ఆ కోడిపిల్ల మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఛత్తీస్గఢ్లోని ఛిండ్కా గ్రామంలో ఈ వింత ఘటన జ�