హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కరీంనగర్ మినహా అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం
హైదారాబాద్ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 30 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫ
భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, పరిసర కాలనీలు ముంపునకు గురి కాకుండా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చేపట్టిన పను లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మైనర్, మేజర్ నాలాలతో ప
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు తెలంగాణ మీదుగా సముద్రమట్టానికి 0.9 కి�
లక్ష్మీదేవి అనుగ్రహం వల్లనే వర్షం కురుస్తుందని శాస్త్ర వచనం. ఆ వర్షం కారణంగానే నేల మీద విత్తనాలు మొలకెత్తి సమస్త జీవులకు ఆహారం అందుతున్నది. అంతేకాదు, ఆ తల్లి మనలో జ్ఞాన బీజాన్ని మొలకెత్తించి విజ్ఞాన ఐశ్�
జిల్లాలోని పలు మండలాల్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా భూదాన్పోచంపల్లి మండలంలో 49.2మిల్లీ మీటర్ల వర్షం కురువగా జిల్లా వ్యాప్తంగా 11.1మి.మీ. వర్షపాతం
Telangana | రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురువొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి కర్ణాటక ఉత్తర ప్రాంతం నుంచి తమిళనాడు
రాష్ట్రంలోకి ఈసారి నైరుతి రుతుపవనాలు 5 రోజులు ఆలస్యంగా వచ్చినప్పటికీ ఘనంగానే ఎంట్రీ ఇచ్చాయి. వీటి ఆగమనంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. గత 24 గంటల్లో అన్ని జిల్లాల్లో వానలు కురిశాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభ వార్త. మరో రెండు రోజుల్లో ఏపీలో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. రానున్న రెండు రోజుల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల�
హైదరాబాద్ : నైరుతి రుతుపవనాల ఆగమనం ఆలస్యం అవుతున్నది. బంగాళ ఖాతంలో గాలులు బలహీనంగా ఉన్నాయని, దీంతో రుతుపవనాల ఆగమనం మరింత ఆలస్యం అవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఈనెల14వ తే