ఒడిశా తీర పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గురువారం ఉదయం 5.30 గంటలకు బలహీన పడి అల్పపీడనంగా మారింది. దీంతో తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం తప్పిం ది. వర్షాలు పూర్తిగా తగ్గి కొద్ది రోజుల
రాష్ట్రంలో వరుణుడి గర్జన ఆగడం లేదు. ఎడతెరిపిలేని వర్షాలు పల్లెలు, పట్టణాలను ముంచెత్తుతున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. తెలంగాణలో ఇంతటి భారీ వర్షాలు పడటం 34 ఏండ్ల తరువాత ఇదే మొదటిసారి. అత్యంత భారీ వర్షాల
కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండటం తో నదులు, జలాశయాలు పొంగిపొర్లి పంటలకు నష్టం వాటిల్లడమే కాకుండా జనజీవనం అతలాకుత లం అవుతున్నది. దీంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, వర్షాలు తగ్గాలని కోరుత�
ఐదు రోజులుగా ఉపరితల ప్రభావంతో ముసురు వీడటంలేదు. దీంతో బేగంపేట్ సర్కిల్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను నిత్యం జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. దీంతో బేగంపేట్, రాంగోపాల్పేట్�
జిల్లాను ముసురు వీడడం లేదు. మంగళవారం రోజంతా కురువడంతో ముంపు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలో పలు కాలనీలను వరద ముంచెత్తింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. హ�
ఎడతెరిపిలేని వర్షాలకు వచ్చిన భారీ వరదలతో రాష్ట్రంలో పలు జాతీయ రహదారులు, రాష్ట్రీయ రహదారులు దెబ్బతిన్నాయి. రోడ్లు, బ్రిడ్జిలపై వాగులు ఉప్పొం గడంతో పలుచోట్ల రోడ్లు తెగిపోయాయి. రాకపోకల కు తీవ్ర ఆటంకం ఏర్పడ
హైదరాబాద్ : అల్పపీడనం ప్రభావంతో నగరాన్ని ముసురు వాన కమ్ముకున్నది. వరుసగా ఐదో రోజు హైదరాబాద్ వ్యాప్తంగా పలుచోట్ల చిరుజల్లులు కురుస్తుండగా.. పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల
జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సాగుపనులు జోరందుకున్నాయి. వరి నాట్లకు అనుకూలంగా ముసురు కురుస్తుండటంతో వరిసాగు చేసే రైతులు పొలాలను
సాగర్ ఆయకట్టు పరిధిలోనూ నారుమళ్లకు నీటిని విడుదల చేసుకునేందుకు ఇబ్బందులు లేకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఏ మాత్రం వరద మొదలైనా గతంలో మాదిరిగానే విద్యుత్తు ఉత్పత్తి ద్వారా
జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు మోస్తరు వాన కురిసింది. జడ్చర్ల మండలంలో దాదాపు 8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో ప్ర�
rains | అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తున్నది. మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. అక్కడడక్క
Nalgonda | నల్లగొండ (Nalgonda) పట్టణంలో విషాదం చోటుచేసుకున్నది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పట్టణంలోని పద్మా నగర్లో ఓ ఇంటి గోడకూలి తల్లీకూతుళ్లు మృతిచెందారు.