Telangana | రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురువొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి కర్ణాటక ఉత్తర ప్రాంతం నుంచి తమిళనాడు
రాష్ట్రంలోకి ఈసారి నైరుతి రుతుపవనాలు 5 రోజులు ఆలస్యంగా వచ్చినప్పటికీ ఘనంగానే ఎంట్రీ ఇచ్చాయి. వీటి ఆగమనంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. గత 24 గంటల్లో అన్ని జిల్లాల్లో వానలు కురిశాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభ వార్త. మరో రెండు రోజుల్లో ఏపీలో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. రానున్న రెండు రోజుల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల�
హైదరాబాద్ : నైరుతి రుతుపవనాల ఆగమనం ఆలస్యం అవుతున్నది. బంగాళ ఖాతంలో గాలులు బలహీనంగా ఉన్నాయని, దీంతో రుతుపవనాల ఆగమనం మరింత ఆలస్యం అవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఈనెల14వ తే
హైదరాబాద్ : హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులు వీచాయి. ఆకాశమంతా మేఘావృతమైంది. మీర్పేట, బడంగ్పేట్, బాలాపూర్, గుర్రంగూడ, ఎల్బీనగర్త�
పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో నైరుతి రుతుపవనాలు మరింతగా పురోగమిస్తున్నా యి. ఇవి మూడు నాలుగు రోజుల్లో కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లోని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిం�
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. భారీ ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగింది. గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అయితే మరో నాలుగు రోజుల పాటు ర�
గువహటి : అసోంను వరదలు ముంచెత్తుతున్నాయి. వరదలు కొనసాగుతుండటంతో 26 జిల్లాలోని 1089 గ్రామాలు నీట మునిగాయి. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. కొండచరియలు విరిగి పడుతుండటంతో �
రాష్ట్రంలో ఈ నెల 22 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం పలు జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో
హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెల 22వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే గురువారం పలు జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదు�