ఉత్తర-దక్షిణ ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. ఉదయం నుంచి ఎండ వచ్చినప్పటికీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ద
జనగామలో మోస్తరు వర్షం కురిసింది. రెండు రోజులుగా దంచికొడుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా శుక్రవారం కురిసిన వానతో ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది
హనుమకొండ జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. శుక్రవారం సుమారు గంటపాటు పడిన వానకు నగరం తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్ల మీద వరద పారింది
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లా పరిధిలో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ, మరమ్మతు పనులు త్వరతగతిన చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు కేం ద్రాన్ని కోరారు. ఈ మేరకు ఎంపీలు వద్దిర�
ఆగ్నేయ మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని చాలా చోట్ల మంగళవారం నుంచి మూడు రోజులపాటు తేలికపాటి ను�
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదివారం తాను జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్టు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు తెలిపారు.
Minister Errabelli Dayakar Rao | రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి
Jurala project | జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. ఎగువన వర్షాలు లేకపోవడంతో జూరాలకు వస్తున్న వరద క్రమంగా తగ్గుతున్నది. దీంతో ప్రాజెక్టులోకి 65 వేల క్యూసెక్కుల వరదనీరు
గత 36 ఏండ్లలో వర్షాకాలం ప్రారంభంలోనే ఊహించని విపత్తు. ఈ నెలలో ఇప్పటికే 450 శాతం అధిక వర్షపాతం! ఒక్కరోజే భూపాలపల్లి జిల్లా ముత్తారంలో 50 సెంటీమీటర్ల వాన. 22 ఏండ్ల తర్వాత భద్రాచలం వద్ద 71 అడుగులకు చేరి గోదావరి తాండ�
కేంద్రం కక్ష సాధింపుతో.. నెలన్నరగా రాష్ట్రంలో మిల్లింగ్ ఆగిపోయింది. కేంద్రం కక్ష సాధింపుతో.. రూ.1,500 కోట్ల విలువైన ధాన్యం నీళ్ల పాలైంది. కేంద్రం కక్ష సాధింపుతో.. బియ్యంగా మారాల్సిన ధాన్యం తడిసి ముద్దయింది.
అహ్మదాబాద్: బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్లో నెల కిందట వేసిన రోడ్డు గుంతలమయంగా మారింది. వర్షాలకు రోడ్డులోని ఒక భాగం కుంగిపోయింది. పెద్ద గొయ్యిగా ఏర్పడిన అందులోకి భారీగా నీరు ఉబికి వచ్చింది. దీంతో రోడ్డ�
Chardham Yatra | ఛార్దామ్ యాత్రకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతున్నది. వర్షాల నేపథ్యంలో బద్రీనాథ్, కేదార్నాథ్ను సందర్శించే వారి సంఖ్య పడిపోతున్నది. ప్రస్తుతం రోజుకు వెయ్యి చొప్పున యాత్రలో పాల్గొంటున్నారు. బద్ర�
అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వర్షాల తీవత్ర తగ్గింది. గత 24 గంటల్లో 8 జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. ప్రస్తుతం ఒ�
ఒడిశా తీర పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గురువారం ఉదయం 5.30 గంటలకు బలహీన పడి అల్పపీడనంగా మారింది. దీంతో తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం తప్పిం ది. వర్షాలు పూర్తిగా తగ్గి కొద్ది రోజుల