ప్రకృతి విపత్తు వరంగల్ నగరాన్ని అతలాకుతలం చేసింది. జోరు వానతో ముంచెత్తిన వరద వేలాది కుటుంబాలను ఆగం చేసింది. ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. వరద బాధిత కుటుంబాలకు కనీస సాయం చేయకుండా తప్ప�
వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయ పాత భవనం శిథిలావస్థకు చేరింది. వర్షం పడితే చాలు స్లాబ్లు కురుస్తున్నాయి. వాన నీటి కోసం టబ్బులు పెట్టే పరిస్థితి. ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన పాత భవనం ప్రస్తు�
ఎగువన కురుస్తున్న వర్షాలతో పాలేరు జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతుండడంతో పరవళ్లు తొక్కుతున్నది. అధికారులు అలుగుల వద్ద నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. 24 గేట్లకు గాను.. 18 గేట్ల నుంచి దిగువకు నీరు వెళ్తు�
Peddapalli Town | పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ముందు మూన్ ఫంక్షన్ హాల్ వీధిలో వర్షం పడినప్పుడల్లా మోకాళ్లలోతు నీళ్లు నిలుస్తున్నాయి. డ్రైనేజీ పొంగిపొర్లుతూ ఇండ్లు, షాపుల్లోకి మురుగు నీరు చేరుతూ దుర్వాసన వస్తున్నదన�
జిల్లాలోని పలు గ్రామాల్లోని రోడ్లు గుంతలమయంగా మారాయి. ప్రయాణికులు ఈ రోడ్ల గుండా వెళ్లాలంటేనే జంకుతున్నారు. అసలే గుంతలతో ఉన్న రోడ్లు.. ఇటీవల కురిసిన భారీవర్షాలకు మరింత అధ్వానంగా మారాయి. గుంతల్లో వర్షపు న�
‘కట్టుకున్న బట్టలు తప్ప ఏమీ మిగలలేదు. కేవలం వాళ్లు వీళ్లు ఇచ్చిన అరటిపండ్లు తిని బతుకుతున్నం. మమ్మల్ని పట్టించుకున్నదెవరు. ఈ వైపు వచ్చిందెవరం’టూ ఓ మహిళ ఆవేదన. ‘ఉన్న ఒక్క దుకాణం పోయింది. ఇద్దరు పిల్లలతో ఎల
‘గతంలో ఇంతకంటే ఎక్కువ వానలు కురిశాయి. మూసీకి భారీ వరదలు వచ్చాయి. పైన గండిపేట, హిమాయత్సాగర్ గేట్లు కూడా ఎత్తి కిందకు నీళ్లు వదిలారు. అయినా మా బస్తీలు ముంపునకు గురి కాలేదు. 30 ఏండ్ల కింద ఒకసారి ఇండ్ల అంచుకు వ
ఉమ్మడి పాలమూరు జిల్లా ను ముసురు ముంచెత్తింది. గురువారం మధ్యరాత్రి నుంచి శుక్రవారం పొద్దస్తమానం కురుస్తూనే ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో దంచికొట్టగా.. మరికొన్న చోట్ల మోస్తరు కురిసింది.
భారీ వర్షాలకు చెరువులు, కుంటల్లోకి వర్షం నీళ్లు పుష్కలంగా చేరడంతో అలుగులు పారుతున్నాయి. భారీ వర్షాలకు పలు చెరువులు ప్రమాదకరంగా మారా యి. మరమ్మతులు చేయాల్సిన అధికారులు స్పందించకపోవడంతో రైతులే చందాలు వేస�
జిల్లాలో ఫ్యూచర్ సిటీ ఏర్పాటుచేసి ప్రపంచ పటంలోనే రంగారెడ్డిజిల్లాకు గుర్తింపు తెస్తామని గొప్పలు చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో ప్రధాన సమస్యలపై దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
నగరంలో సోమవారం కురిసిన కొద్ది పాటి వానకే అమీర్పేట్ నుంచి మొదలుకుని నిమ్స్ వరకు మోకాళ్ల ఎత్తు వరకు రోడ్లపై వరద నీటిలో వాహనాలు మునిగే పరిస్థితి వచ్చింది.
వర్షాకాలంలో భారీ వర్షాలకు నాలా పరీవాహక ప్రాంతాలు ముంపునకు గురవుతుంటాయి. ప్రతి ఏడాది ఎండాకాలంలోనే నాలాల పూడికతీత కోసం కోట్లాది రూపాయల నిధులు మంజూరవుతాయి. వర్షాకాలం ప్రారంభం కాకముందే ఆ పనులన్నీ పూర్తి చ�