మెదక్ జిల్లాలో బుధ, గురువారం భారీగా వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు భారీగా కురిసిన వానకు మెదక్ జిల్లా కేంద్రంలో లోతట్టు ప్రాంతాలు జలమ�
వరద నీటితో మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం (KGBV) తలపిస్తున్నది. దీంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. తుఫాన్ కారణంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వానలతో ప్రభుత్వం స్కూల్కు సెలవు ప్రకటించింద
తిరుమలగిరి మండలంలో సోమవారం అర్ధ్దరాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. ఇండ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు చాలా ఇబ్బందుల పడ్డారు.
అమీర్పేట్ డివిజన్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటన వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని స్థానికులు పెదవి విరుస్తున్నారు. సీఎం అంతటి వ్యక్తి వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటిస్తున్నారంటే.. ఆయన వెంట అధికారులు కచ్చ�
HYDRAA | వరద ముప్పు తీర్చడానికి హైడ్రా వచ్చింది. వర్షం ఎక్కడ పడుతుందో ఒకరోజు ముందే తెలుసుకుని అక్కడికి వెళ్లి రోడ్లపై నీళ్లు నిలవకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకుంటుంది. వరదల్లో చిక్కుకున్న వారిని రక�
మొన్నటి దాకా వర్షాలు కురవడం లేదని ప్రజలు ఆలయాల్లో నీటితో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేయగా.. వరుణుడు కరుణించాడు.. గురువారం రాత్రి అలంపూర్ మండలంలో భారీ వర్షం కురిసింది.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ చినుకు పడిందంటే చిత్తడిగా మారుతోంది. నిత్యం ప్రయాణికులు, బస్సులతో కళకళలాడే ఈ బస్టాండ్కు ప్రతి వానకాలంలో వరదముప్పు ఎదురవుతున్నది.
ఆ గ్రామం అంతా ఆర్థికంగా ఉన్న అన్ని కులాల వారితో ఒకే ఒక వాడలాగా రోడ్డుకు ఇరువైపుల విస్తరించి ఉంటుంది. ఇంకే ముంది ఒకే రోడ్డు కదా అని ఇదివరకున్న పాలకులు, అధికారుల సహాయ సహకారాలతో అప్పట్లోనే సీసీ రోడ్డు నిర్మా
ఉమ్మడి జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. 20 రోజులకు పైగా ముఖం చాటేసిన వర్షాలు రెండ్రోజులుగా విస్తృతంగా కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగుతున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు జల కళ సంతరించుకుంటున్నాయి.
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు చోట్ల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఎన్నో ఏండ్లుగా మరమ్మతులకు నోచుకోని రహదారుల్లోని గుంతల్లో ఇటీవల కురిసిన వర్షాలకు నీళ్లు చేరడంతో వాహనదారులు, పా�
ఆఖరి మజిలీ ఆగమాగం అయ్యింది. బతికున్నప్పుడు ఎవరికైనా సమస్యలు ఉండటం కామన్. కానీ చనిపోయిన తర్వాత కూడా శ్మశానవాటికలో శవాన్ని పూడ్చే సమయంలో ఇబ్బందులు తప్పటం లేదు.
Road Potholes | తొగుట మండల పరిధిలోని మెట్టు గ్రామంలో రోడ్డు అధ్వానంగా మారింది. రోడ్డంతా గుంతలుగా ఏర్పడి బురదగా మారడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకులు తీసుకురావడానికి బయటకు రావాలంటే భయపడుతు�
Potholes | రాయపోల్ బస్టాండ్ నుంచి గ్రామంలోని జెండా వరకు రోడ్డు గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు తీవ్రమైన అవస్థలకు గురవుతున్నారు. చిన్నపాటి వర్షాలు కురిస్తే వాహనాలు తిరిగితే పక్క నుంచి వస్తున్న వ్యక్తులపై నీళ్
నగరంలో శుక్రవారం సాయంత్రం ఆరుగంటల సమయంలో ఒక్కసారిగా వరద నీరు పైగా కాలనీని ముంచెత్తింది. అయితే పైగా కాలనీ మునిగిపోవడానికి కారణం హైడ్రానే అంటూ కాలనీ వాసులు మండిపడుతున్నారు.