వర్షపు ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలంటూ ‘జలసిరి’ కార్యక్రమం ద్వారా చెబుతున్న ప్రభుత్వం..క్షేత్రస్థాయిలో ఆశించినంత రీతిలో కార్యాచరణ కనిపించడంలేదు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్�
మహా నగరంలో వర్షం వస్తుందంటే సంతోషం కంటే భయమే ఎక్కువగా వేధిస్తోంది. ఎటువైపు నుంచి వరద నీరు ముంచెత్తుతుందో .. ఎక్కడెక్కడ మూతలు లేని మ్యాన్హోళ్లు, రక్షణ లేని ఫెన్సింగ్ లేని నాలాలు మృత్యుకూపాల్లా వేచి చూస్�
వర్షం దంచి కొట్టింది. కాలం మొదలైనప్పటి నాటి నుంచి ముఖం చాటేసిన వాన జోరుగా పడింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపిలేకుండా పడగా, ఇన్నాళ్లూ చుక్కనీరు లేక ఎండిపోతున్న పంటలకు జీవం ప�
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఎర్వచింతల్ గ్రామ పంచాయతీ పరిధిలోని చామన్పల్లి గూడెంకు చెందిన మర్సుకోల పారుబాయి(48) బల్లి వాగు వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందిన విషాద ఘటన బుధవారం చోటు చేసుకున్నది
ఇటీవల ఎగువన కురిసిన వర్షాలతో జంట జలాశయాలకు వరద నీరు పోటెత్తింది. దీంతో హిమాయత్సాగర్కు వరద నీరు భారీ స్థాయిలో వచ్చి చేరుతున్నది. హిమాయత్సాగర్ ఫుల్ ట్యాంక్ లెవల్ సామర్థ్యం 1763.50 ఉండగా, ప్రస్తుత నీటి మ�
గ్రేటర్ హైదరాబాద్లో వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిషారం చూపుతామంటూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి నిర్మించిన ‘వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్' (భూ గర్భ సంపులు) ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. గతేడాద
Bengaluru Rain: బెంగళూరులో బుధవారం వాన దంచికొట్టింది. దీంతో సిటీ కకావికలమైంది. ఇక ఆ నగరంలోని ఫేమస్ బుక్వార్మ్ షాపులోకి నీళ్లు ప్రవేశించాయి. దీంతో ఆ షాపులో ఉన్న సుమారు 14 లక్షల ఖరీదైన 5 వేల బుక్స్ తడిసిపో�
ప్రకృతి విపత్తు వరంగల్ నగరాన్ని అతలాకుతలం చేసింది. జోరు వానతో ముంచెత్తిన వరద వేలాది కుటుంబాలను ఆగం చేసింది. ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. వరద బాధిత కుటుంబాలకు కనీస సాయం చేయకుండా తప్ప�
వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయ పాత భవనం శిథిలావస్థకు చేరింది. వర్షం పడితే చాలు స్లాబ్లు కురుస్తున్నాయి. వాన నీటి కోసం టబ్బులు పెట్టే పరిస్థితి. ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన పాత భవనం ప్రస్తు�
ఎగువన కురుస్తున్న వర్షాలతో పాలేరు జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతుండడంతో పరవళ్లు తొక్కుతున్నది. అధికారులు అలుగుల వద్ద నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. 24 గేట్లకు గాను.. 18 గేట్ల నుంచి దిగువకు నీరు వెళ్తు�
Peddapalli Town | పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ముందు మూన్ ఫంక్షన్ హాల్ వీధిలో వర్షం పడినప్పుడల్లా మోకాళ్లలోతు నీళ్లు నిలుస్తున్నాయి. డ్రైనేజీ పొంగిపొర్లుతూ ఇండ్లు, షాపుల్లోకి మురుగు నీరు చేరుతూ దుర్వాసన వస్తున్నదన�
జిల్లాలోని పలు గ్రామాల్లోని రోడ్లు గుంతలమయంగా మారాయి. ప్రయాణికులు ఈ రోడ్ల గుండా వెళ్లాలంటేనే జంకుతున్నారు. అసలే గుంతలతో ఉన్న రోడ్లు.. ఇటీవల కురిసిన భారీవర్షాలకు మరింత అధ్వానంగా మారాయి. గుంతల్లో వర్షపు న�
‘కట్టుకున్న బట్టలు తప్ప ఏమీ మిగలలేదు. కేవలం వాళ్లు వీళ్లు ఇచ్చిన అరటిపండ్లు తిని బతుకుతున్నం. మమ్మల్ని పట్టించుకున్నదెవరు. ఈ వైపు వచ్చిందెవరం’టూ ఓ మహిళ ఆవేదన. ‘ఉన్న ఒక్క దుకాణం పోయింది. ఇద్దరు పిల్లలతో ఎల