కాజీపేట, జూలై18 : కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం కాజీపేటకు రానున్న తరుణంలో జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు, బడ్జెట్ కేటాయింపులు, కొత్త రైళ్లు, అదనపు ప్లాట్ఫారాలు, పలు అభివృద్ధి పనులు, మ
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారి సంఖ్య 18కి చేరింది. వీరిలో 14 మంది మహిళలు, నలుగురు పిల్ల లు ఉండగా.. 10 ఏండ్ల లోపు వారు ఇద్దరు ఉన్నారు. డజను మందికి పైగా ప్రయాణికుల
రైల్వే ప్రమాదాల నిరోధక వ్యవస్థ ‘కవచ్' లోకో పైలట్స్కు ఎంతో సహాయకారిగా నిలుస్తున్నది. రైలు వేగ నియంత్రణ, పర్యవేక్షణతోపాటు సిగ్నల్స్కు సంబంధించి సమస్త పనులూ ‘కవచ్' చేపడుతుంది. దట్టమైన పొగమంచు, అనూహ్యమై
రాష్ర్టంలో రైల్వే సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి, ఎంపీలు దీవకొండ దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్కు వినతిపత్రం అ�
అన్ని వర్గాల ప్రయాణికులకు కలిపి భారతీయ రైల్వే ప్రతి ఏడాది రూ. 56,993 కోట్లను టికెట్లపై రాయితీగా అందిస్తున్నట్టు రైల్వే మంత్రి అశ్వనీవైష్ణవ్ బుధవారం తెలిపారు. ప్రతీ టికెట్పైనా 46 శాతం రిబేటు ఇస్తున్నట్టు ప�
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆ ధ్వర్యంలో తెలంగాణ ప్రాంతంలో 6 మేజర్ రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాలు త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిసింది. అందుకోసం రూ.26,000 కోట్ల వ్యయం అవుతుందని రైల్వే అధికారులు అంచనాలు సిద్ధంచ�
జార్ఖండ్లో రైలు ప్రమాదం చోటుచేసుకొన్నది. హౌరా-ముంబై ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో 18 బోగీలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు మరణించగా, 20 మందికి పైగా గాయాలయ్యాయి. జంషెడ్పూర్కు 80 కిలోమీటర
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సహా 14 మంది గురువారం రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ వారి చేత ప్రమాణం చేయించారు.
Indian Railway | రాబోయే సంవత్సరాల్లో భారత్లో వెయ్యి నయా జనరేషన్ అమృత్ భారత్ రైళ్లను తయారు
చేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం ప్రకటించారు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో
ప్రయాణించే రైలు తయారీ �
ప్రజల చిరకాల స్వప్నమైన భద్రాచలం రోడ్- కొవ్వూరు రైల్వేలైన్ మంజూరు ప్రజల పోరాటానికి దక్కిన ప్రతిఫలమని రైల్వేలైన్ సాధన కమిటీ కన్వీనర్ కొదమసింహం పాండురంగాచార్యులు అన్నారు.
Telangana | తెలంగాణకు రైల్వే ప్రాజెక్టుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం మళ్లీ అన్యాయం చేసింది. గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రైల్వేబడ్జెట్లో ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9,138 కోట్లు కేటాయించగా తెలంగాణక�
Bullet Train | బుల్లెట్ రైలుకు సంబంధించిన ప్రాజెక్టుపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక విషయాలు వెల్లడించారు. ముంబయి-అహ్మదాబాద్ మార్గంలో 508 కిలోమీటర్లకు గాను 270 కిలోమీటర్ల మేన పనులు పూర్తయ్యాయని చ�
సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వడియారం రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ స్టేషన్ పథకంలో చేర్చాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి