పటాన్చెరు - ఆదిలాబాద్ రైల్వే లైన్కు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లుగా నిజామాబాద్ లోక్సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్ పేరిట ప్రకటన విడుదలైంది. నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్, బోధన్, నా�
రైల్వేలైన్ కోసం భూ సేకరణ జాబితాలో అతని భూమి లేకున్నా సేకరించి, పరిహారాన్ని మరొకరికి ఇచ్చిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నర్సింహులపల్లేలోవెలుగు చూసింది. తన భూమి మళ్లీ ఆన్లైన్లో ఎక్కి�
మెదక్ నుంచి మీర్జాపల్లి వరకు రైల్వే లైన్ పొడిగించాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు పటోళ్ల శశిధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన రాసిన వినతి పత్రాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు �
మెదక్ నుంచి మిర్జాపల్లి వరకు రైల్వేలైన్ పొడిగించాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. తన విజ్ఞప్తి మేరకు రాజ్యసభ సభ్యుడు, పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ నే
రైలు కూత ఎప్పుడు వినిపిస్తుంది? తాము ఎన్నడు ప్రయాణించేది? ఇది కోల్బెల్ట్ ప్రాంత ప్రజల్లో ఏళ్ల తరబడిగా ఉన్న కోరిక. బొగ్గుతో పాటు ప్రజా రవాణాకు అనుకూలమైన రామగుండం-మణుగూరు కొత్త రైల్వేలైన్ ఏర్పాటు కలగాన
పాతికేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమవుతున్న రామగుండం-మణుగూరు రైల్వే లైన్ కలగానే మిగిలిపోతుందా? దీంతో ఈ ప్రాంతం కోల్ కారిడార్గా అభివృద్ధి చెందుతుందనే స్థానికుల ఆశలు అడియాశలుగానే ఉండనున్నాయా? అనే అనుమ�
కొంకణ్ రైల్వే లైన్లో శుక్రవారం భారీ ముప్పు తప్పింది. ట్రాక్మ్యాన్ మహాదేవ అప్రమత్తత, ధైర్యసాహసాలు ఘోర ప్రమాదాన్ని తప్పించాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కుమ్ట-హొన్నవర్ స్టేషన్ల మధ్య మహాదేవ ర�
రైలు కూత వినాలన్నది పరిగి ప్రాంత ప్రజల అర్ధ శతాబ్దపు కల. వికారాబాద్-కృష్ణా రైల్వేలైన్ మంజూరును కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఎన్నికలకు ముందు ప్రకటించగా, పరిగి ప్రజల కల నెరవేరబోతున్నదని, రైల్వేలైన్ నిర్�
సింగరేణి విస్తరించి ఉన్న నాలుగు జిల్లాలను కలుపుతూ కోల్కారిడార్ రైల్వేమార్గం నిర్మాణానికి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. 25 ఏండ్లుగా హామీలు, సర్వేలు, ప్రతిపాదనలు, పరిశీలనలతో కాగితాలకే పరిమితమైన రామగుండం-�
జిల్లా నుంచి డబ్లింగ్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని, రైల్వే స్టేషన్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ప్రజల చిరకాల స్వప్నమైన భద్రాచలం రోడ్- కొవ్వూరు రైల్వేలైన్ మంజూరు ప్రజల పోరాటానికి దక్కిన ప్రతిఫలమని రైల్వేలైన్ సాధన కమిటీ కన్వీనర్ కొదమసింహం పాండురంగాచార్యులు అన్నారు.
ఎంపీ బండి సంజయ్ మతోన్మాద రాజకీయాలు మానుకొని ప్రజాహితం కోసం పనిచేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ హితవు పలికారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్కు స్మార్ట్సిటీ హోదా, రైల్వే లైన్, జాతీయ రహదా