రైతుల పంట భూములకు నష్టం కలిగించే విధంగా ఖమ్మం శివారు పాపటపల్లి నుంచి సూర్యాపేట జిల్లా జాన్పాడ్ వరకు నూతనంగా నిర్మించ తలపెట్టిన రైల్వే లైన్ను తక్షణమే రద్దు చేయాలని, ప్రత్యామ్నాయ మార్గంలో సర్వే చేపట్�
మోటుమర్రి-విష్ణుపురం రైల్వేస్టేషన్ల మధ్య డబుల్ రైల్వేలైన్ నిర్మాణానికి గురువారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు గురువారం వెల్లడించారు.
కేంద్రం దేశవ్యాప్తంగా 12 కొత్త రైల్వే ప్రాజెక్టులు చేపట్టింది. దీనిలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్- మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పూర్ వరకు రైల్వేలైన్ నిర్మించనున్నది. రైల్వేలైన్ బొగ్గు, స�
ఖాజీపేట నుంచి బల్హార్ష వరకు మూడో రైల్వేలైన్ ట్రాక్ పనుల్లో భాగంగా పలు రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్-కాగజ్నగర్, ఖాజీపేట్-కాగజ్నగర్, కొత్తగూడెం-బల్
రైల్వే స్టేషన్ నిర్మించి ఏండ్లు గడుస్తున్నా రైలు ప్రయాణం అందుబాటులోకి రాలేదన్న గజ్వేల్ ప్రజల ఆవేదనకు త్వరలోనే పుల్స్టాప్ పడనుంది. మరో రెండు, మూడు నెలల్లోనే కాచిగూడ నుంచి సిద్దిపేట వరకు రైలు ప్రయాణ�
సిద్దిపేటకు (Siddipet) వీలైనంత తొందర్లో రైలు (Train) కూత వినిపించాలని, యుద్ధప్రాతిపదికన ట్రాక్ (Railway track) నిర్మాణ పనులను పూర్తిచేయాలని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) రైల్వే అధికారులు, కాంట్రాక్టర్ను ఆదేశించారు.
ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్లో మే నెల నుంచి ఉత్పత్తిని ప్రారంభించేందుకు సింగరేణి సంస్థ సిద్ధమైంది. ఆ గని నుంచి వెలికితీసే బొగ్గును సమీపంలోని హండపా రైల్వే సైడింగ్ నుంచి రవాణా చేయాలని సింగరేణి డైరెక్టర�
ఉత్తరాఖంలోని జోషిమఠ్ తరహాలోనే మరో రెండు నగరాల్లోనూ ఇండ్లలో పగుళ్లు ఏర్పడుతుతున్నాయి. పుణ్యస్థలమైన జోషిమఠ్లో ఇప్పటికే 678 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇక రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్లోనూ ఇలాంటి పరిస్థితులే కన్�
సంగారెడ్డి జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్లో మొండిచేయి చూపిస్తున్నది. జిల్లా ఎంప�
ఒక దశాబ్దం తర్వాత భద్రాచలం-సత్తుపల్లి రైల్వే మార్గంలో గూడ్స్ రైల్వే లైన్ ఎట్టకేలకు పూర్తయింది. దీన్ని ఈ నెల 12న దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకోసం రైల్వే అధికారులు ఏర్పాట�
మెతుకు సీమ ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ నూతన మార్గంతో పాటు మెదక్-కాచిగూడ ప్యాసింజర్ రైలును శుక్రవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్
మహబూబ్నగర్ మీదుగా మరో రైల్వే లైన్ త్వరలో పూర్తి కానున్నది. కాచిగూడ నుంచి గోవా వెళ్లేందుకు సుమారు 102 కిలోమీటర్ల మేర దూరం తగ్గే మహబూబ్నగర్- మునీరాబాద్ లైన్ పనులు వేగంగా సాగుతున్నాయి. తెలంగాణ పరిధిలో
రెండేండ్లకోసారి ఎంతో వైభవంగా సాగే మేడారం జాతరకు పోవడానికి భక్తులు సిద్ధమవుతుండగా, వారిని క్షేమంగా తీసుకెళ్లడానికి ఆర్టీసీ సిద్ధమవుతున్నది. పాత వరంగల్ జిల్లాలో ఈ నెల 16 నుంచి 19 వరకు జరిగే మేడారం జాతరకు ఆ�