కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ నాయకుడు దాస్యం వినయ్ భాస్కర్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఇతర నాయకులతో కలిసి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష�
విభజన చట్టం హామీల అమలులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vinay Bhaskar) అన్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ బదులు కేంద్రం వ్యాగన్ ఫ్యాక్టరీకి అనుమతించిందని విమర
విభజన చట్టం షెడ్యూల్ 13లో పేర్కొన్నట్టుగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్చేశారు.
CM Revant Reddy | ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐఎం స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయంగా తీసుకున్నా ఇప్పటివరకు తెలంగాణకు ఐఐఎం మంజూరు కాలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీ�
స్వరాష్ట్రంలో దేశ, విదేశీ పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామంగా మారింది. ఔటర్ చుట్టూ పరిశ్రమలతో జిల్లా ఉపాధి హబ్గా అవతరించింది. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల కల్పనతో పారిశ్రామిక ప్రగతి ఎల్లలు లేకుండా
రూ.25 వేల కోట్లతో కోచ్ ఫ్యాక్టరీని ఉత్తరాదికి తరలించి, కేవలం రూ.500 కోట్ల వ్యాగన్ ఫ్యాక్టరీని తెలంగాణకు ఇచ్చారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం సంగారెడ్డిలో ని
PM Modi | తెలంగాణ రాష్ట్ర విభజన చట్టం హమీలను అమలుచేయకుండా కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, విభజన హామీలు అమలు చేయకుండా ఏ మొఖం పెట్టుకొని తెలంగాణకు వచ్చారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్�
వేల మందికి ఉపాధి కల్పించే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం నాలుగు దశాబ్దాలుగా ఉమ్మడి జిల్లా ప్రజలు రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ.. ఇలా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా �
మాకిస్తామన్న రైల్వేకోచ్ ఫ్యాక్టరీ కాజీపేటలో ఏర్పాటు చేయాల్సిందే.. రైల్వే వ్యాగన్ తయా రీ కేంద్రం అవసరమే లేదు.. 40 ఏండ్ల మా పోరాటాన్ని కేంద్రం చులకన చేసింది.. ఎట్టి పరిస్థితుల్లో పోరాటాన్ని ఆపబోము.. హామీ ఇచ�
ఓరుగల్లులో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు 40 ఏండ్ల ఉద్యమాల కల. దానికోసం అన్నివర్గాలు పోరాడాయి, పోరాడుతూనే ఉన్నాయి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్థానిక యువత
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష కొనసాగుతూనే ఉన్నది. విభజన హామీల్లో భాగంగా కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం మొండిచేయి చూపింది. రాష్ట్ర ప్రభుత్వం సహకరించేందుకు ముందుకొచ్చినా నిర్లక్ష
అద్భుతమైన ప్రాజెక్టును చేపట్టి దేశానికి, ప్రపంచానికి అవసరమయ్యే రైళ్లను తెలంగాణ బిడ్డలు తయారు చేయడం గర్వకారణమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి �
గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో పరిశ్రమలను ఏర్పాటు చేయాలంటే పారిశ్రామికవేత్తలు అనేక ఇబ్బందులు పడేవారు. దరఖాస్తు చేసిన నాటి నుంచి అనుమతులొచ్చే వరకూ చెప్పులు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి �
CM KCR | రంగారెడ్డి జిల్లా కొండల్ వద్ద నిర్మించిన మేథా గ్రూప్ రైల్వేకోచ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం ప్రారంభించారు. దేశంలోనే పెద్ద రైల్వేకోచ్ ఫ్యాక్టరీని రూ.1000కోట్లతో మేధ