: తెలంగాణలో వెన్నెముక లేని నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నారని, వారి వల్ల రాష్ర్టానికి ఎలాంటి ఉపయోగం లేదని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు, ప్రధాని నరేంద్ర
Kazipet | కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ హామీని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కింది. తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వమని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశ�
ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి.. ఉన్నవాటిని కూడా రాకుండా చేసి యువతలో ఆగ్రహానికి కేంద్ర సర్కారు ఆజ్యం పోసింది. ‘రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వస్తది.. ఉపాధి దొరుకుతది’ అని ఆశలు పెట్టుకున్నవారికి బీజేపీ సర్కారు మొం�
రెండు నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి రైళ్లు ఎదురెదురుగా వచ్చినా ఢీకొనవు కవచ్ పనితీరును పరీక్షించిన మంత్రి హైదరాబాద్/సిటీబ్యూరో, మార్చి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట�
కాలానుగుణంగా రాజ్యాంగం పనితీరు, అన్ని వర్గాల ప్రజలకు ఏ స్థాయిలో దాని స్ఫూర్తి, విలువలు అందుతున్నాయో అందరికీ తెలవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఈ క్రమంలో.. రాజ్యాంగాన్ని ఏనాడూ గౌరవించని వారు కూడా కేసీఆర్ వ్యాఖ్�
విభజన హామీల్లో ఉన్నదే అడుగుతున్నాం కోచ్ఫ్యాక్టరీ తెలంగాణ హక్కు బడ్జెట్లో నిధులు కేటాయించాలి ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్ సికింద్రాబాద్ రైల్నిలయం ముందు టీఆర్ఎస్ సహా విపక్షాల మహాధర్నా పా�
Vinod Kumar | సికింద్రాబాద్లో దక్షిణ మధ్య రైల్వే జీఎంను టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా రైల్వే జీఎంకు వివిధ పార్టీల నేతలు వినతిపత్రాన్ని అందజేశారు.
TS Assembly | భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్పై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర పురోభివృద్ధి దెబ్బతినేలా మాట్లాడిన రాజాసింగ్పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ�
Railway Coach Factory | తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఆశలు ఆవిరయ్యాయి. రాష్ట్రానికి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు అవుతుందని ఆశలు పెట్టుకున్న తెలంగాణ ప్రజలను కేంద్రం మరోసారి మోసం చేసింది. దేశంలో ఇప్పటికే ఉ�