లోక్సభ రెండో విడత ఎన్నికల ప్రచారానికి బుధవారంతో తెరపడింది. 13 రాష్ర్టాలు, యూటీల్లోని 89 లోక్సభ స్థానాలకు 26న శుక్రవారం పోలింగ్ జరుగనున్నది. తొలి విడతలో 21 రాష్ర్టాల్లోని 102 స్థానాలకు 19న ఎన్నికలు జరిగాయి.
Deve Gowda : సంపద పంపిణీ అంశంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను మాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడ తప్పుపట్టారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా రాహుల్ మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్�
Loksabha Elections 2024 : సంపద సర్వే గురించి తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం యూటర్న్ తీసుకున్నారు. దేశానికి ఏ మేరకు అన్యాయం జరిగిందనేది కనుగొనాలని తాను కోరుకున్నానని వివరణ ఇచ్చారు
Rahul Gandhi: దేశంలో కుల గణనను ఎవరూ ఆపలేరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో జరిగిన సోషల్ జస్టిస్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కుల గణనపై తాను రాజకీయం చేయడం లేదన్నారు.
Rahul Gandhi: బిలియనీర్ మిత్రులకు ప్రధాని మోదీ సుమారు 16 లక్షల కోట్ల రుణమాఫీ చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ నేరానికి పాల్పడిన ప్రధాని మోదీని ఈ దేశం ఎన్నటికీ క్షమించదు అని ఆయన అన్నా�
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానం ఏకగ్రీవంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారిత�
: పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పేషీలో కర్ణాటకకు చెందిన వ్యక్తిని పీఎస్గా (ప్రైవేట్ సెక్రటరీ) నియమించుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బళ్లారికి చెందిన శ్రీజను పీఎస్గా నియమించుకున్నట్టు సమాచా
సీపీఎం, కాంగ్రెస్లు రెండూ ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు. బీజేపీ తమ ఉమ్మడి ప్రత్యర్థి అని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, సెక్యులరిజాన్ని పరిరక్షించేందుకు కూటమి పార్టీలన్నీ కలిసిపోరాడగలవని ప్రకట�
వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. వయనాడ్ కాంగ్రెస్ కమిటీ జిల్లా కార్యదర్శి పీఎం సుధాకర్ ఆదివారం ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
Rahul Gandhi | ఇవాళ మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభలకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ హాజరుకావడంలేదని ఆ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ తెలిపారు. ఇవాళ రాహుల్గాంధీ ఆరోగ్యం సరిగ
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్లోనూ ఓడిపోతారని, ఆయన మరో సురక్షితమైన స్థానాన్ని వెతుక్కోవాల్సి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ జోస్యం చెప్పారు.