Rahul Gandhi | హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ సభ అట్టర్ ప్లాఫ్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్గాంధీ పాల్గొన్న ఈ సభకు జనాలు కరవయ్యారు. సభ ప్రారంభమైనప్పటికీ
Rahul Gandhi | ‘అంబానీ (Ambani), అదానీ (Adani) నుంచి కాంగ్రెస్కు ఎంత ముట్టింది..?’ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తాజాగా స్పందించారు.
వేటగాళ్ల వాగ్దానాలు, వంచకుల వలలు ఎప్పటిలాగే ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనూ వంచితుల చుట్టూ మోహరించాయి. సుదీర్ఘ ప్రజాస్వామ్య చరిత్రలో వివక్షను దేశం నలుమూలలా వనంలా పెంచి పోషించిన రెండు జాతీయ పార్టీల అగ్రనేతల
అవినీతి కాంగ్రెస్ నైజం అని, అధికారంలో ఉన్నప్పుడు దేశంలో జరిగిన వేల కోట్ల కుంభకోణాలు బయటకు వచ్చిన విషయం ప్రజలకు తెలుసని, ఇప్పుడు ఆ పార్టీ మళ్లీ వస్తే సమస్యలు వస్తాయని, తెలంగాణ అభివృద్ధి ఆగిపోతుందని ప్రధ�
అబద్ధాలే అస్ర్తాలుగా తెలంగాణ ప్రజలను మోసగించేందుకు మరోసారి కాంగ్రెస్ నేతలు విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలోని గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి నేతల దాకా రకరకాలైన అబద్ధ్దాలు చెప్తూ ప్రజల్లో చులకన అవు�
PM Modi | దేశ ప్రజలపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మెన్ సామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. శరీర రంగును చూసి ప్రజలను అవమానిస్తారా? అంటూ విరుచుకుపడ్డారు.
రాహుల్ ఈ నెల 5న నిర్మల్ సభలో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టు మహిళలకు నెలకు రూ.2,500 సహాయం ఇవ్వటం మొదలైపోయిందని, ఆ సొమ్ము వారి బ్యాంకు ఖాతాలలో జమ కూడా అవుతున్నదని ప్రకటించటాన్ని, అదేవిధంగ
Priyanka Gandhi | కాంగ్రెస్ జాతీయప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాయ్బరేలీలో రాహుల్ గాంధీ, అమేథీలో కేఎల్ శర్మకు రాజకీయ రథసారధిగా మారనున్నారు. ఎన్నిలకు దూరంగా ఉన్న ఆమె.. రెండు స్థానాల్లో రాహుల్, శర్మ గెలుపు బా
రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ నిర్మల్ సభలో పట్టపగలే పచ్చి అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
నిర్మల్ సభలో రాహుల్గాంధీ మాట్లాడుతూ మహిళలకు రూ. 2500 ఇస్తున్నట్టు చెప్పారని, మరి జగిత్యాలలో ఎవరికైనా వచ్చాయా? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు.
గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ నేతలది పూటకోమాట.. రోజుకో అబద్ధం! అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రారంభించిన గ్యారెంటీల గారడీని కాంగ్రెస్ నేతలు లోక్సభ ఎన్నికల ముంగిట కూడా కొనసాగిస్తున్నారు.
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అయితే.. అబద్ధాలు చెప్పి రాహుల్ గాంధీ రాంగ్ గాంధీ అయ్యాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. నిర్మల్ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ�