కీలకమైన ఎన్నికల అంశాలపై ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంగీకరించడాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తప్పుప డుతూ మీరు ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థా? అని ఎద�
PM Modi | ప్రధాని నరేంద్రమోదీ పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీపైన తీవ్ర విమర్శలు గుప్పించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేస్తూ సెటైర్లు వేశారు. ఆదివారం బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల �
కాంగ్రెస్పార్టీ సీనియర్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరాని (Smriti Irani) విరుచుకుపడ్డారు. మీరేమైనా ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థా..? పీఎం మోదీతో చర్చిండచానికి అంటూ ఆగ్రహం వ్యక్తంచేశార�
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పెంచుతామంటూ చేవెళ్ల డిక్లరేషన్లో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట తప్పారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు.
Rahul Gandhi | కేంద్రం, ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు రోజుల్లో ప్రత్యేక హోదాను కల్పిస్తామని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
హైదరాబాద్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ సభ అట్టర్ ఫ్లాప్ కావడంపై పార్టీ అధిష్ఠానం సీరియస్ అయినట్టు సమాచారం. దీనికి పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒంటెద్దు పొకడలే కారణమని సీనియర�
కాంగ్రెస్ నేతలు అన్నివర్గాల ప్రజలను మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్నారని, 5 నెలలవుతున్నా దిక్కులేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం రివర్స్ గ�
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ ఎల్బీనగర్లో ఉన్న సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన జనజాతర
ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు మాట్లాడుతూ రాహుల్గాంధీ.. రాంగ్ గాంధీగా మారారని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఒక్క హామీ నెరవేర్చకున్నా అన్ని హామీలు నెరవేర్చామని రాహు
బుధవారం సాయంత్రం 6 గంటలు.. హైదరాబాద్ సరూర్నగర్లోని ఇండోర్స్టేడియంలో కాంగ్రెస్ ఎన్నికల సభ.. చేవెళ్ల, మల్కాజిగిరి, భువనగిరి మూడు పార్లమెంటరీ నియోజవర్గాల ప్రచార సభ. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంల�
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక తటస్థ వేదికపై బహిరంగ చర్చకు రావాలని ఒక ప్రముఖ పాత్రికేయుడు, ఇద్దరు మాజీ న్యాయమూర్తులు విజ్ఞప్తి చేశారు.
KTR | రాహుల్ గాంధీ భ్రమలో ఉన్నారా...? తెలంగాణ ప్రజలతో డ్రామా ఆడుతున్నారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. వేయని రైతు భరోసా వేసినట్లు.. ఎందుకీ అబద్ధాలు? ఎంతకాలం ఈ అసత్యాలు అని నిలదీశ�
Harish Rao | అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనందున రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు డిమాండ్ చేశారు.