Garry Kasparov: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చేసిన కామెంట్ పట్ల మాజీ వరల్డ్ చెస్ చాంపియన్ గ్యారీ కాస్పరోవ్ క్లారిటీ ఇచ్చారు. రాహుల్పై తాను జోకు వేసినట్లు వెల్లడించారు. తాను చేసిన సూచనను సీరియస్గా తీస�
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఓటమి భయం వెంటాడుతున్నదా? ఒక్క ఓటమికే అమేథీలో పోటీకి భయపడ్డారా? గత ఎన్నికల్లో అమేథీలో ఎదురైన పరాభవం ఈసారి వయనాడ్లోనూ చూడబోతున్నారా? అందుకే ముందు జాగ్రత్తగా రాయ్బరేలీ నుం�
Rahul Gandhi | రాయ్బరేలీ లోక్సభ స్థానంలో నామినేషన్ వేయడానికి ముందు రాహుల్గాంధీ ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోన�
Smriti Irani | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈ ఎన్నికల్లో అమేథి (Amethi) నుంచి కాకుండా రాయ్బరేలి (Raebareli) నుంచి పోటీకి దిగడంపై బీజేపీ ఎంపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani ) స్పందించారు.
Mallikarjun Karghe | కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు హస్తం పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రాన్ని వద�
Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీకి కంచుకోట, సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ లోక్సభ స్థానంలో కూడా రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. అయితే ఆయన ఇప్పటికే పోటీ చేసిన కేరళలోని వాయనాడ్
Rahul Gandhi: రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్న వేళ.. తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంకా గాంధీ వద్రాలు .. రాహుల్ వెంట ఉన్నారు.
Loksabha Elections 2024 : రాహుల్ గాంధీ వయనాడ్తో పాటు రాయ్బరేలి నుంచి పోటీలో దిగుతుండటంతో ఓటమి భయంతోనే ఆయన రెండో స్ధానం నుంచి పోటీలో ఉన్నారని బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు.
PM Modi: ఓడిపోతానన్న భయంతోనే రాహుల్ గాంధీ అమేథీ స్థానాన్ని విడిచి వెళ్లినట్లు ప్రధాని ఆరోపించారు. ఇవాళ రాహుల్కు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని, డరో మత్.. భాగో మత్ అని ప్రధాని అన్నారు. భయపడవ
Amethi | గాంధీ కుటుంబానికి కంచుకోట అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి (Amethi ) లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ (Kishori Lal Sharma) ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు.
కాంగ్రెస్ (Congress) కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఆ రెండు స్థానాల్లో అభ్యర్థులు ఎవరనేది తేలిపోయింది.
హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ 400 మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలోని శివమొగ్గలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ గాంధీ మాట�