హైదరాబాద్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ సభ అట్టర్ ఫ్లాప్ కావడంపై పార్టీ అధిష్ఠానం సీరియస్ అయినట్టు సమాచారం. దీనికి పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒంటెద్దు పొకడలే కారణమని సీనియర�
కాంగ్రెస్ నేతలు అన్నివర్గాల ప్రజలను మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్నారని, 5 నెలలవుతున్నా దిక్కులేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం రివర్స్ గ�
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ ఎల్బీనగర్లో ఉన్న సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన జనజాతర
ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు మాట్లాడుతూ రాహుల్గాంధీ.. రాంగ్ గాంధీగా మారారని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఒక్క హామీ నెరవేర్చకున్నా అన్ని హామీలు నెరవేర్చామని రాహు
బుధవారం సాయంత్రం 6 గంటలు.. హైదరాబాద్ సరూర్నగర్లోని ఇండోర్స్టేడియంలో కాంగ్రెస్ ఎన్నికల సభ.. చేవెళ్ల, మల్కాజిగిరి, భువనగిరి మూడు పార్లమెంటరీ నియోజవర్గాల ప్రచార సభ. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంల�
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక తటస్థ వేదికపై బహిరంగ చర్చకు రావాలని ఒక ప్రముఖ పాత్రికేయుడు, ఇద్దరు మాజీ న్యాయమూర్తులు విజ్ఞప్తి చేశారు.
KTR | రాహుల్ గాంధీ భ్రమలో ఉన్నారా...? తెలంగాణ ప్రజలతో డ్రామా ఆడుతున్నారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. వేయని రైతు భరోసా వేసినట్లు.. ఎందుకీ అబద్ధాలు? ఎంతకాలం ఈ అసత్యాలు అని నిలదీశ�
Harish Rao | అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనందున రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు డిమాండ్ చేశారు.
Rahul Gandhi | హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ సభ అట్టర్ ప్లాఫ్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్గాంధీ పాల్గొన్న ఈ సభకు జనాలు కరవయ్యారు. సభ ప్రారంభమైనప్పటికీ
Rahul Gandhi | ‘అంబానీ (Ambani), అదానీ (Adani) నుంచి కాంగ్రెస్కు ఎంత ముట్టింది..?’ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తాజాగా స్పందించారు.
వేటగాళ్ల వాగ్దానాలు, వంచకుల వలలు ఎప్పటిలాగే ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనూ వంచితుల చుట్టూ మోహరించాయి. సుదీర్ఘ ప్రజాస్వామ్య చరిత్రలో వివక్షను దేశం నలుమూలలా వనంలా పెంచి పోషించిన రెండు జాతీయ పార్టీల అగ్రనేతల
అవినీతి కాంగ్రెస్ నైజం అని, అధికారంలో ఉన్నప్పుడు దేశంలో జరిగిన వేల కోట్ల కుంభకోణాలు బయటకు వచ్చిన విషయం ప్రజలకు తెలుసని, ఇప్పుడు ఆ పార్టీ మళ్లీ వస్తే సమస్యలు వస్తాయని, తెలంగాణ అభివృద్ధి ఆగిపోతుందని ప్రధ�
అబద్ధాలే అస్ర్తాలుగా తెలంగాణ ప్రజలను మోసగించేందుకు మరోసారి కాంగ్రెస్ నేతలు విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలోని గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి నేతల దాకా రకరకాలైన అబద్ధ్దాలు చెప్తూ ప్రజల్లో చులకన అవు�