Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి భారీ ఊరట లభించింది. పరువు నష్టం కేసు (defamation case)లో బెంగళూరు స్పెషల్ కోర్టు (Bengaluru Special Court) బెయిల్ మంజూరు చేసింది.
పార్లమెంట్లో రాహుల్ గాంధీని విపక్ష నేతగా ఎన్నుకోవాలనే డిమాండ్ను కాంగ్రెస్ నేత శశి థరూర్ సమర్ధించారు. తాను పలు ఇంటర్వ్యూలో ఇదే డిమాండ్ను ముందుకు తెచ్చానని గుర్తుచేశారు.
స్టాక్ మార్కెట్లో మదుపు చేసే ఐదు కోట్ల కుటుంబాలకు ప్రధాని, కేంద్ర హోమంత్రి ఎందుకు పెట్టుబడి సలహాలు ఇచ్చారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. వారి పని పెట్టుబడి సలహాలు ఇవ్వడమా అన�
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని పదవిని చేపట్టడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని శివసేన (ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. కూటమికి రాహుల్ నాయకత్వం వహించడానికి సమ్మతిస్తే తామెందుకు అడ్డుచెబుతా
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో రెండు చోట్ల విజయం సాధించారు. గత ఎన్నికల్లో గెలిచిన కేరళలోని వయనాడ్లో మరోసారి విజయం సాధించిన రాహుల్.. ఈసారి కొత్తగా ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి కూడ�
ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ ముస్లింలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఇప్పుడు తాపీగా వివరణ ఇచ్చింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న ఇద్దరు అగ్రనేతల జోలికి వెళ్లరాదని తాము ఉద్దేశపూర్వక
Priyanka Gandhi | ఎన్నికల ఫలితాలపై ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాహుల్ను కొనియాడుతూ ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ (Emotional Post) పెట్టారు.
Uttarpradesh | బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తరప్రదేశ్ ప్రజలు ఈసారి ఆ పార్టీకి చేదు ఫలితాలను మిగిల్చారు. దేశంలోనే అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రంలో బీజేపీ భారీగా సీట్లు కోల్పోయింది. యూపీలోని మొత్తం
కేరళలో 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రిపీట్ అయ్యాయి! 2024 లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నేతృత్వంలోని యుడీఎఫ్ కూటమికి భారీ విజయం దక్కింది. కాంగ్రెస్ 14 స్థానాల్లో గెలుపొందింది. మొత్తం 20 ఎంపీ స్థానాల్లో య
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఇండియా కూటమి నేతలు ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చించబోతున్నారు. వీరంతా బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశం కాబోతున్నారు.
కాంగ్రెస్ కార్యకర్తలకు రుణపడి ఉంటానని జహీరాబాద్ ఎంపీ సురేశ్షెట్కార్ అన్నారు. మంగళవారం పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం యునివర్సిటీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రానికి కాంగ్రెస్ కార్యకర్తల�
Rahul Gandhi | సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మరోసారి అధికార ఎన్డీఏనే విజయం వరించింది. అయితే విజయం ఎన్డీఏదే అయినా గత ఎన్నికలతో పోల్చుకుంటే ఆ కూటమి బాగా నష్టపోయింది. ప్రతిపక్ష ఇండియా కూటమి మెరుగైన ప్రదర్శన ఇచ్చింద�
Rahul Gandhi | దేశానికి తమ కూటమి కొత్త విజన్ ఇచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ ఎన్నికల్లో మోదీతో పాటు అదానీ కూడా ఓడిపోయారని విమర్శించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖ�