సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) ఐదో దశ పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. పోలింగ్ ప్రారంభానికి ముందునుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.
loksabha elections | న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ సోమవారం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. అమేథీ, రాయ్బరేలీ సహా 49 స్థానాల్లో పోలింగ్ జరగనుంది.
లోక్సభ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు హడావుడిగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. ఇప్పటికీ మార్గదర్శకాలను రూపొందించలేదు. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తామని చెప్పినా.. పట్టణ ప్రాంతాలకు ఎన్�
Sonia Gandhi | కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె తన కుమారుడ్ని మీకు అప్పగిస్తున్నానని అక్కడి ప్రజలతో అన్నారు.
Rahul Gandhi | ఇక పెళ్లి చేసుకోక తప్పేలా లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు పార్లమెంట�
Rahul Gandhi: రాహుల్ గాంధీ తన పెళ్లి గురించి కామెంట్ చేశారు. రాయ్ బరేలీలో జరిగిన సభలో ఆయన ఓ ప్రశ్నకు బదులు ఇచ్చారు. జనం నీ పెళ్లి గురించి అడుగుతున్నారని ప్రియాంకా గాంధీ చెప్పగా.. ఇక ఇప్పుడు తొందరల్ల
Loksabha Elections 2024 : నరేంద్ర మోదీ ప్రభుత్వం 22 మంది బిలియనీర్లను పెంచిపోషిస్తే తాము కోట్లాది పేద మహిళలను లక్షాధికారులుగా తయారుచేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్లపై జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ (53) వయసు కన్నా తక్కువ స్థానాలే వస్తాయని తెలిపారు. అయితే ఆయన రాహుల్ పేరును నేరు�
కీలకమైన ఎన్నికల అంశాలపై ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంగీకరించడాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తప్పుప డుతూ మీరు ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థా? అని ఎద�
PM Modi | ప్రధాని నరేంద్రమోదీ పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీపైన తీవ్ర విమర్శలు గుప్పించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేస్తూ సెటైర్లు వేశారు. ఆదివారం బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల �
కాంగ్రెస్పార్టీ సీనియర్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరాని (Smriti Irani) విరుచుకుపడ్డారు. మీరేమైనా ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థా..? పీఎం మోదీతో చర్చిండచానికి అంటూ ఆగ్రహం వ్యక్తంచేశార�
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పెంచుతామంటూ చేవెళ్ల డిక్లరేషన్లో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట తప్పారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు.
Rahul Gandhi | కేంద్రం, ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు రోజుల్లో ప్రత్యేక హోదాను కల్పిస్తామని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.