Wayanad : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వయనాడ్ లోక్సభ నియోజకవర్గాన్ని విడిచిపెడతారని వస్తున్న వార్తలు బాధాకరమని కేరళకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత కే సుధాకరన్ అన్నారు.
Rahul Gandhi: వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాని మోదీ తృటిలో ఓటమి నుంచి తప్పించుకున్నట్లు రాహుల్ గాంధీ చెప్పారు. వారణాసిలో ఆయన ఓడిపోయేవారన్నారు. అయోధ్యలో బీజేపీ ఓడిపోయిందని, ద్వేషం.. హింసకు చోటు ల�
Rahul Gandhi : రాయ్బరేలి, అమేథిలో తమ విజయానికి అలుపెరగకుండా శ్రమించిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.
Rahul Gandhi : రాయ్బరేలి ప్రజలు రాహుల్ గాంధీ తమ ఎంపీగా కొనసాగాలని కోరుకుంటున్నారని, వ్యక్తిగతంగా తాను కూడా రాహుల్ రాయ్బరేలి నుంచే పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటానని అమేథి కాంగ్రెస్ ఎంపీ కిష
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తమ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ నిర్దేశానుసారం ఆ పార్టీ పని చేసిందా? అనే విషయాన్ని లోతుగా విశ్లేషిస్తే.. మెజారిటీ తెలంగాణవాదులు చేయలేదనే అభిప్రాయాన్ని వ్యక�
అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడ్డాయి. ముఖ్యంగా ఈ ఎన్నికలు విభిన్న భావాలున్న రెండు కూటముల మధ్య జరిగాయి.
తెలంగాణలో పార్టీకి వచ్చిన ఎంపీ ఫలితాలు నిరాశ కలిగించాయని సీఎం రేవంత్రెడ్డితో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ అన్నట్టు తెలిసింది. సుమారు 12 సీట్లు ఆశించగా అంత తక్కువ ఎందుకొచ్చాయని అడిగినట్టు సమాచారం. ఈ మ
ఈనాడు సంస్థల అధినేత, పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు మృతి పట్ల రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పత్రిక, సినిమా, సాహిత్యరంగాల్లో ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలుగు మీడియా రంగానికి కొత
CWC meet | రాహుల్గాంధీయే లోక్సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) కోరింది. ఇవాళ ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సీడబ్ల్యూసీ సమావేశం ముగిసిన అన
Rahul Gandhi | లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీనికి రాహుల్ గాంధీ అంగీకరించవచ్చని కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొన�
Rahul Gandhi: వయనాడ్ సీటును రాహుల్ గాంధీ ఖాళీ చేయనున్నట్లు తెలుస్తోంది. రాయ్బరేలీ ఎంపీ హోదాను అలాగే ఉంచుకోవాలని, ఎందుకంటే యూపీలో పార్టీ అభివృద్ధిపై దృష్టి సారించాల్సి ఉంటుందని యూపీ కాంగ్రెస్ కమిటీ పే�
రాహుల్ను ప్రధాని కాకుండా అడ్డుకున్నది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఆయనకు కుల రాజకీయాలు ఎక్కువయ్యాయి.. ఆర్థికంగా ఉన్న ఆయన సామాజికవర్గాలకే ప్రాధాన్యమినిస్తున్నారు’ అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మోత్కు
కర్ణాటక బీజేపీ శాఖ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బెయిలు మంజూరైంది. రూ.75 లక్షల పూచీకత్తును సమర్పించాలని ప్రత్యేక కోర్టు ఆయనను ఆదేశించింది. ఈ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్