Loksabha Elections 2024 : రాహుల్ గాంధీ వయనాడ్తో పాటు రాయ్బరేలి నుంచి పోటీలో దిగుతుండటంతో ఓటమి భయంతోనే ఆయన రెండో స్ధానం నుంచి పోటీలో ఉన్నారని బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు.
PM Modi: ఓడిపోతానన్న భయంతోనే రాహుల్ గాంధీ అమేథీ స్థానాన్ని విడిచి వెళ్లినట్లు ప్రధాని ఆరోపించారు. ఇవాళ రాహుల్కు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని, డరో మత్.. భాగో మత్ అని ప్రధాని అన్నారు. భయపడవ
Amethi | గాంధీ కుటుంబానికి కంచుకోట అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి (Amethi ) లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ (Kishori Lal Sharma) ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు.
కాంగ్రెస్ (Congress) కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఆ రెండు స్థానాల్లో అభ్యర్థులు ఎవరనేది తేలిపోయింది.
హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ 400 మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలోని శివమొగ్గలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ గాంధీ మాట�
Rahul Gandhi: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణంపై రాహుల్ ఆరోపణలు చేశారు. అది సెక్స్ స్కాండ్ కాదు, అదో మాస్ రేప్ అన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ ఓ సామూహిక రేపిస్టు అన్న విషయం ప్రతి బీజేపీ నేతకు తెల�
PM Modi | కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని (Rahul Gandhi) ప్రధానిని చేసేందుకు పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan) తహతహలాడుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు.
Rahul Gandhi: రాయ్బరేలీ, అమేథీ సీట్లకు నామినేషన్ వేసేందుకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉన్నది. అయితే ఆ స్థానాల నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పోటీ చేస్తారా లేదా అన్న విషయం ఇంకా తేలలేదు. ఆ సస్పెన్స
‘అబ్ కీ బార్.. 400 పార్'- ఇది లోక్సభ ఎన్నికల ప్రారంభానికి ముందు బీజేపీ హోరెత్తించిన నినాదం.రెండు దశల పోలింగ్ తర్వాత ఆ పార్టీ కనీసం ఆ పదం కూడా ఉచ్ఛరించడం లేదు. దీనిని బట్టే దేశంలో బీజేపీ పరిస్థితి ఏమిటో అర�
గాంధీ-నెహ్రూ కుటుంబానికి ఎంతో కీలకమైన అమేథీ, రాయ్బరేలీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ రెండింటి నామినేషన్ల గడువు ఇంకా మూడురోజులే ఉంది.
ప్రజల వ్యక్తిగత సంపద హక్కుల విషయంలో జాతీయపార్టీలు రెండూ దొందూ దొందే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇటీవల తొలిదశ లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రచారంలో ఈ పన్ను అంశాన్ని లేవనెత�