నిరుద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరిని వీడాలని, లేకుంటే జాతీయస్థాయిలో ఉద్యమిస్తామని పలువురు వక్తలు హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అశోక్నగర్ క్రాస్రోడ్లో నిరుద్యోగులతో ఏఐసీ�
పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం మరింత కఠినతరం చేస్తామన్న కాంగ్రెస్ దాన్ని గాలికి వదిల
Rahul Gandhi | లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ (Rahul Gandhi) సోమవారం మణిపూర్ (Manipur) లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఆయన మణిపూర్ రాజధాని ఇంఫాల్ (Imphal) కు చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన జిరిబామ
రాష్ట్రంలో ఒకవైపు నిరుద్యోగ యువత పోరుబాటలో ఉంటే, ప్రభుత్వం పంతానికి పోయి తన పని తాను చేసుకుపోతున్నది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనే అమలు చేయకుండా మొండివైఖరితో ముందుకు పోతున్నది.
Rahul Gandhi | హత్రాస్ తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు లేఖ రాశారు. బాధిత కుటుంబాల సమస్యలను రాహుల్ సీఎంకు వివరించారు. దీంతో పాటు పరిహారం మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేశార�
సీఎం రేవంత్రెడ్డికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి మధ్య అంతరం పెరిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మంత్రి పదవుల కేటాయింపులో తనకు అవకాశం దక్కకపోవడం, కొత్తగా వచ్చిన వారికి ప్రాధా
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చెప్తున్న మాటలు. ఆచరణలో ఆయన చేస్తున్న పనులు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి ఎస్ నిరంజన్రెడ్డి విమర్శించారు.
Rahul Gandhi | అయోధ్యలో మాదిరిగానే గుజరాత్లో కూడా బీజేపీని ఓడిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తనకు దేవుడితో ప్రత్యక్ష సంబంధం ఉందని మోదీ అన్నారని, అలాంటప్పుడు అయోధ్యలో బీజేపీ ఎందుకు ఓడిపోయిందని ఆయ�