Renuka Chowdhury | లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సోమవారం రాహుల్గాంధీ చేసిన హిందూత్వ వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన రా�
Uddhav Thackeray : లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగ భాగాలను, కొన్ని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడం విచారకరమని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఆందోళన వ్యక్తం చేశారు.
Rahul Gandhi : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో సోమవారం జరిగిన చర్చలో రాహుల్ గాంధీ మొదటిసారిగా ప్రతిపక్ష నేత హోదాలో ప్రసంగించారు.
Rahul Gandhi | లోక్సభ (Lok Sabha)లో బీజేపీని విమర్శిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. రాహుల్ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ, అమిత్ షా సహా బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం �
ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ని ఉద్దేశించి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు లోక్సభలో గందరగోళం సృష్టించాయి. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ, అమిత్ షా సహా బీజేపీ సభ్యులు తీ�
అధికారం మీద యావతో కాంగ్రెస్ పార్టీ శతానేక హామీలిచ్చి జనాన్ని మాయచేసింది. అందులో రెండు లక్షల ఉద్యోగాలిస్తామనేది కీలకమైనది. నిరుద్యోగులు ఈ హామీపై చాలానే ఆశలు పెట్టుకున్నారు.
Nirmala Sitaraman | హిందువుల పట్ల ద్వేషంతో ప్రారంభమైన రాహుల్ గాంధీ బుజ్జగింపు రాజకీయాలు హిందువుల పట్ల ద్వేషంతో ముగుస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.
Arun Govil : పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగంపై బీజేపీ ఎంపీ అరుణ్ గోవిల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈరోజు రాహుల్ గాంధీ అలా మాట్లాడాల్సింది కాదని అన్నారు.
Ashwini Vaishnaw : పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత అంటే ఓ బాధ్యతాయుత పదవి అని పేర్కొన్నారు.
Harsimrat Kaur Badal | రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఇవాళ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ (Rahul Gandhi) చేసిన ప్రసంగాన్ని శిరోమణి అకాలీదళ్ (SAD) ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్
Amit Shah : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభ్యంతరం తెలిపారు.
Loksabha: ప్రధాని మోదీ ముందు స్పీకర్ ఓం బిర్లా తలవంచినట్లు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇవాళ లోక్సభలో ఆయన మాట్లాడుతూ స్పీకర్ ఎన్నిక జరిగిన రోజున ఆ ఘటన జరిగినట్లు చెప్పారు. పోడియం వ�