Rahul Gandhi | వయనాడ్ (Wayanad) లో కొండచరియలు (Landslides) విరిగిన పడిన ఘటనను కాంగ్రెస్ ఎంపీ, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ (Rahul Gandhi) లోక్సభ (Lok Sabha) లో లేవనెత్తారు. కొండచరియలు విరిగిపడి 70 మందికిపైగా మరణించారని, బాధితులను కేంద్ర
Kerala | కేరళలోని (Kerala) వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Rahul Gandhi | ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్లోని కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ప్రమాదంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. బేస్మెంట్లో నీటి ఎద్దడి కారణంగా ముగ్గురు విద్యార్థులు మృతికి సంత�
కాంగ్రెస్ పార్టీ, రాహుల్గాంధీ తెలంగాణ నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలుకు డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద దీక్ష చేస్తామని నిరుద్యోగ యువకులు ప్రకటించారు. పలువురు నిరుద్యోగులు శనివారం హైద�
Rahul Gandhi | లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ ఇవాళ ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ వీధిలో చెప్పులు కుట్టే కొట్టు దగ్గర ఆగారు. ఆ కొట్టు ముందు కూర్చ�
మిత్రపక్షాలకు ప్యాకేజీలు ఇచ్చి అధికారాన్ని నిలుపుకునేందుకే బీజేపీ ప్రయత్నిస్తున్నదని, ఎన్డీఏ మిత్రపక్షాలను మచ్చిక చేసుకునే ప్రయత్నమే కేంద్ర బడ్జెట్ అని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరో�
Dharmendra Pradhan | గత ఏడేళ్లలో పేపర్ లీకేజీలకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేవని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ (Dharmendra Pradhan) స్పష్టం చేశారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 అస్పృశ్యత నివారణ చట్టం అమలుపై కాని, ఆర్టికల్ 17లోని కుల నిర్మూలన భావాలకు సంబంధించిన అంశాల పట్ల గాని విపక్ష నాయకులైన రాహుల్గాంధీ, మల్లికారున్ ఖర్గే, చిదంబరం తదితరులు పార్లమెంట
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధాన్ని వందసార్లు నిజం చేయాలనుకొని అడ్డంగా బుక్కయ్యిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల మ్యానిఫెస్టోను తప్పకుండా అమలు చేస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టంచేశారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం సంగినేనిపల్ల�
Sudhanshu Trivedi : ప్రధాని నరేంద్ర మోదీపై విపక్ష నేత రాహుల్ గాంధీ పదేపదే కించపరిచే పదాలను ఉపయోగిస్తున్నారని బీజేపీ రాజ్యసభ ఎంపీ సుధాన్షు త్రివేది ఆందోళన వ్యక్తం చేశారు.