కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ను చిత్తుగా ఓడించి భూస్థాపితం చేయాలని బీసీ జన సభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం య�
మంత్రివర్గ విస్తరణ జరిగి 24 గంటలు గడిచిన తర్వాత కూడా శాఖల కేటాయింపు తతంగం ఇంకా పూర్తికాలేదు. శాఖల కేటాయింపు వ్యవహారం కాంగ్రెస్లో కొత్త కుంపటి రాజేస్తున్నట్టే కనిపిస్తున్నది. పలువురు కీలక నేతలకు సంబంధిం
సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు దేశ రాజధానికి పయణమవుతారు. మంత్రివర్గాన్ని విస్తరించిన నేపథ్యంలో.. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై పార్టీ అధిష్ఠానంతో చర్చ�
ECI | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించింది. రాహుల్ వాదనలు నిరాధారమని, చట్ట నియమాలకు అవమానమని ఎన్నికల కమిషన్ పేర్కొంది.
Rahul Gandhi With Bihar Woman | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో ఒక యువతి మాట్లాడింది. ఆయన మాదిరిగా తాను కూడా పెళ్లి చేసుకోబోనని చెప్పింది. రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటున్నానని ఆ మహిళ అన్నది. ఈ వీడియో క్�
Rahul Gandhi: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, ఈ యేడాది బీహార్లో జరగబోయే ఎన్నికల్లోనూ అదే తరహా రిగ్గింగ్ జరుగుతుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. తన ఎక్స్ అకౌంట్లో దీనిపై రాసిన ప�
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్' పేరిట పాక్ వైమానిక స్థావరాలను తుత్తునియలు చేసింది. మన ఆర్మీ విజయం ముంగిట ఉందనగా.. కేంద్రంలోని మోదీ సర్కారు కాల్పుల విరమణకు అంగీకరించింది.
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం, జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) నిర్ణయం మరోసారి హాట్ టాపిక్గా మారింది. గౌతమ్ అదానీకి చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్) జారీ చేసిన రూ.5,000 కోట్ల విలువైన న
Rahul Gandhi | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) కి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)’ సమయంలో భారత ప్రభుత్వం వ్యహరించిన తీరుపై లోక్సభ (Lok Sabha) లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్గాంధీ (Ra
జైహింద్ యాత్రలో సీఎం రేవంత్రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సైన్యాన్ని రా�
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అర్ధరాత్రి కూడా యాక్సెస్ ఉన్నదని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. రాహుల్కు రేవంత్రెడ్డికి మధ
నికార్సైన మాదిగ నేతకే మంత్రి వర్గంలో అవకాశం ఇవ్వాలనే డిమాండ్తో రాహుల్ గాంధీని కలవటానికి ఢిల్లీ వెళ్లిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు నిరాశే ఎదురైనట్టు సమాచారం.