న్యూఢిల్లీ : దేశంలో విపక్షాల గొంతునొక్కుతున్న మోదీ సర్కార్ అణిచివేత వైఖరితో నిరంకుశంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభలో బుధవారం ఎంపీల పట్ల ప్ర�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ర్యాలీ తీశాయి. కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. విజయ్ చౌక్ నుంచి పార్లమెంట్ వరకు విపక్ష నేతలు ర్యాలీ తీశారు. ఆ తర్వ
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్కు పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం డిమాండ్ చేశారు. కశ్మీర్లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన రాహుల్ జమ్ము కశ్మీర్లో స్వే
Rahul Gandhi : జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 ఎత్తివేసిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ ఎంపీ, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు అయిన రాహుల్గాంధీ సోమవారం సాయంత్రం శ్రీనగర్లో పర్యటించారు. ఇవాళ కూడా రాహుల్ జమ్ములోనే ఉండనున్న�
సీఆర్పీఎఫ్ బలగాలే లక్ష్యంగా ఉగ్రదాడి.. జవాన్కు గాయాలు | జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్ బలగాలే లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ జవాన్ గాయపడ్డారు. ఈ ఘటన దక్షిణ కాశ్�
న్యూఢిల్లీ : ఒలింపిక్స్లో పతకాలు గెలిచిన క్రీడాకారులతో వీడియో కాల్స్ మాట్లాడటం చాలని, వారికి హామీ ఇచ్చిన రివార్డులను అందించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి చురకలు వేశ
Rahul Gandhi: వ్యవసాయ చట్టాలు, ధరల పెంపు, పెగాసస్ తదితర అంశాలపై చర్చకు తాము ఎంత పట్టుబట్టినా ప్రభుత్వం మాత్రం అందుకు ఒప్పుకోవడంలేదని రాహుల్గాంధీ
న్యూఢిల్లీ : ఢిల్లీలో హత్యాచారానికి గురైన తొమ్మిదేండ్ల బాలిక తల్లితండ్రులతో తాను ఉన్న ఫోటోను షేర్ చేయడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై న్యాయవాది వినీత్ జిందాల్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. �
Molest and Murder : దేశ రాజధాని ఢిల్లీలో గత ఆదివారం అత్యాచారం, హత్యకు ( Molest and Murder ) గురైన మైనర్ బాలిక కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్గాంధీ
న్యూఢిల్లీ : లోక్సభ, రాజ్యసభకు చెందిన విపక్ష పార్టీ ( Opposition Parties) లు ఇవాళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ ( Breakfast Meeting ) మీటింగ్కు హాజరయ్యారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఫ్లోర్లీడర్ల
Petty politics: దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయకు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి మధ్య ట్విట్టర్ వేదికగా ఇవాళ