న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారు. ఢిల్లీలోని రాహుల్ నివాసంలో మంగళవారం మధ్యాహ్నం వీరి భేటీ అయ్యారు. వచ్చే ఏడాది జరగనున్న యూపీ, పంజా�
ముంబై: ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉండే సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్.. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. తన ట్విటర్లో రాబోయే కాలానికి అంచనాలు అంటూ అతడు చేసిన ట్వీట్లు పెను దుమారం రేపుతున్నాయి. రా�
న్యూఢిల్లీ: రఫేల్ డీల్ వివాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కౌంటర్ వేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఆదివారం ఇన్స్టాగ్రామ్లో ఓ ఫొటోను షేర్ చేస్తూ చోర్ కీ దాడీ (దొంగ గడ్డం) అంటూ కామెంట్ చేశాడు. ఆ ఫొ
న్యూఢిల్లీ : వ్యాక్సినేషన్ ప్రక్రియపై నరేంద్ర మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. జూలై వచ్చినా వ్యాక్సిన్ల జాడ లేదని..వ్యాక్సిన్లు ఎక్కడ అంటూ రాహుల్ శుక్�
న్యూఢిల్లీ: పంజాబ్కు చెందిన కాంగ్రెస్ అసంతృప్త నేత నవజోత్ సింగ్ సిద్ధూ బుధవారం ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. 2019లో మంత్రి పదవిని వీడిన నాటి నుంచి పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తీరుపై ఆయన మండిపడుతు�
న్యూఢిల్లీ : పంజాబ్లో కాంగ్రెస్ అసంతృప్త నేత నవ్జోత్ సింగ్ సిద్ధూతో ఎలాంటి సమావేశం ఖరారు కాలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం పేర్కొన్నారు. రాహుల్, ప్రియాంక గాంధీలను కలిసి పార్టీ వ్య�
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు శనివారం మరో ట్రాక్టర్ ర్యాలీకి సన్నద్ధమవుతున్న తరుణంలో అన్నదాతలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంఘీభావం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజ�
కేంద్రంపై రాహుల్ గాంధీ ఆగ్రహం | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. దేశంలో డెల్టా వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఆయన మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు.
ముంబై : మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీతో కూడిన మహావికాస్ అఘది సర్కార్లో విభేదాలపై ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై శివసేన విమర్శలు గుప్పించడం ఆసక్తి రే
సూరత్ కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గుజరాత్ సూరత్ కోర్టుకు గురువారం హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ పేరును కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై 2019లో పరువు నష్టం కేసు దా�
విడుదల చేసిన రాహుల్ గాంధీతిప్పికొట్టిన బీజేపీ న్యూఢిల్లీ, జూన్ 22: దేశంలో కరోనా నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దీనిపై మ�
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిపై ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ తోసిపుచ్చారు. రాహుల్ గాంధీ జ్జ్ఞాని బాబా�