‘తెలంగాణను నిలువు దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ నాయకుల్లారా.. ప్రజలు మీ భరతం పట్టే రోజు అతి దగ్గర్లోనే ఉన్నది.. ఖబడ్దార్!’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. మేడిగడ్డ బరాజ్పై �
KTR | లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్టు చేశారు. గాంధీ కుటుంబానికి రూ.1000 కోట�
Rahul Gandhi | వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా అరెస్టుల పర్వం కొనసాగుతోంది. సోమవారం తెల్లవారుజామునుంచే ప్రయా ప్రజా సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నార
Rahul Gandhi | లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ సోమవారం వికారాబాద్ జిల్లాకు రానున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్లో జరుగుతున్న ఏపీ, తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల శిక్షణ ముగిం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తెలంగాణలోని నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీరు చెప్పిన జాబ్ క్యాలెండర్ ఎక్కడ? మీరు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలేవీ? ఆ ఉద్యోగాలు �
ఢిల్లీ మద్యం పాలసీ కేసు నుంచి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్దోషిగా బయటపడడం కాంగ్రెస్ పార్టీకి ఊహించని పరిణామంగా మారింది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ పరిణామంప�
KTR | వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనుల్లో జాప్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ప్రజారోగ్యంపై ఎందుకంత నిర్లక్ష్య ధోరణి అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎ
‘బాపూ పేరిట సీఎం రేవంత్రెడ్డి బుల్డోజర్ల రాజ్యం నడుపుతున్నడు..ఆయన నిరంకుశత్వం పరాకాష్టకు చేరింది. వెంటనే జోక్యం చేసుకొని ఆయన చర్యలను నిలువరించండి’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి బీఆర్ఎస్ ఎమ�
Wayanad | కేరళ (Kerala) లోని వాయనాడ్ (Wayanad) లో కొండచరియలు విరిగిపడిన కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ (Congress party) అండగా నిలిచింది. లోక్సభ (Lok Sabha) లో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi).. వయనాడ్ ఎంపీ ప్రి
Rahul Gandhi | ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం దేశ ప్రయోజనాలను తీవ్�
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని దీటుగా ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసిన ఇండియా కూటమి కుంటినడకన సాగుతున్నది. ముఖ్యంగా కూటమి వైఫల్యానికి ఇంతవరకు దానికి నేతృత్వం వహించిన రాహుల్ గాంధీ వైపే మ
Rahul gandhi | పరువునష్టం కేసులో కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్గాంధీ (Rahul Gandhi) కి ఊరట లభించింది. మహారాష్ట్ర (Maharastra) లోని భివాండీ కోర్టు (Bhivandi court) ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మహాత్మాగాంధీ హత్య వెనుక ఆరెస్సెస్ హస్తం ఉందని 20
Rahul Gandhi: ఆర్ఎస్ఎస్ పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ ఇవాళ భీవండి మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కేసులో కొత్త గ్యారెంటీ వ్యక్తిగా కాంగ్రెస్ నేత హర్షవర్ధన్ సప్కల్ పేరును ప్రతిపాదించారు. రా�