Mirai | టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ “మిరాయ్” సినిమాతో విలన్గా మారి మంచి పేరు తెచ్చుకున్నాడు. తేజ సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ సినిమా బాక్సాఫీస్
YS Jagan | ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. వైఎస్ జగన్ బెయిల్ను రద్దు చేయాలని, ఆయనపై ఉన్న అక్రమాస్తుల కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ డిప్యూటీ స్పీకర�
AP Assembly | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంగళవారం ఉదయం ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఇవాళ పంచెకట్టులో అసెంబ్లీకి వచ్చార�
Deputy Speaker | ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఖరారయ్యారు. ఈ నిర్ణయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ పదవికి ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో ఇవా
సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్కుమార్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కోరారు. తనను కస్టోడియల్ హింసకు గురి చేసిన కేసులో నిందితుడైన సునీల్కుమార్�
AP News | నా మతం మానవత్వం.. డిక్లరేషన్లో రాసుకుంటారేమో రాసుకోండి అని మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఘాటుగా స్పందించారు. తనను చిత్రహింసలకు గురిచేసినప్పుడు ఆయన మతం, మాన�
ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారన్న కేసులో తన మీద వచ్చిన ఆరోపణలపై సీఐడీ మాజీ చీఫ్ సునీల్కుమార్ స్పందించారు. రఘురామకృష్ణరాజును అరెస్టు చేసిన రోజు తాను సీఐడీ గుంటూరు ర�
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుపై సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఐడీ కస్టడీలో రఘురామ రాజును చిత్రహింసలు పెట్టింది నిజమేనని అప్పటి
AP News | శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో తిరుమలకు కాలినడకన వస్తానని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించడం పట్ల ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు తీవ్రంగా స్పందించారు. పాప పరిహారం కోసం జగన్మోహన్ రెడ్�
petition in the high court to revoke jagans bail | ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు
AP fibernet: ఏపీ ఫైబర్ నెట్పై ( AP fibernet ) తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు.