ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో విషాదం చోటుచేసుకున్నది. శనివారం తెల్లవారుజామున న్యూస్ పేపర్ను (News Paper Auto) సరఫరా చేస్తున్న ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందారు.
పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మన్, కార్యదర్శి నారాయణను పోలీసులు అరెస్టు చేశారు. వారితోపాటు మరో ఎనిమిది మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 5న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Kothagudem) రఘునాథపాలెంలో జరిగి
Encounter | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం వద్ద అటవ
Crime News | ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో తల్లీ కూతుళ్ల మృతిపై మిస్టరీ వీడింది. భార్య కుమారి, కూతుళ్లు కృషిక, తనిష్కను భర్త ప్రవీణ్ కుమార్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
ప్రజాస్వామ్యంలో ప్రాథమికమైనది ఓటు హక్కు. ఓ ఓటరు తన పాలకుడిగా ఎవరిని ఎంచుకోవాలన్నది కేవలం అతడి అభీష్టం. అంతటి స్వేచ్ఛను కల్పించిన గొప్పదనం మన రాజ్యాంగానిది.
Road accident | ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హర్యాతండా దగ్గర అడ్డువచ్చిన కుక్కను తప్పించబోయి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తల్లితోపాటు చిన్నారులైన ఇద్దరు
Tragedy | ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుక్కను తప్పించబోయి ఓ కారు రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టి బోల్తాపడింది.ఈ ప్రమాదంలో తల్లీ ఇద్దరు కూతుళ్లు దుర్మరణం చెందారు.
పెద్ద పట్టణాలకే పరిమితమైన ‘కాంచీపురం వరమహాలక్ష్మి’ వస్త్ర దుకాణం ఖమ్మం జిల్లా ప్రజల చెంతకు చేరింది. ఖమ్మం బైపాస్ రోడ్లోని కొత్త బస్టాండ్ వద్ద ఒకటి, మరో దుకాణాన్ని కస్బాబజార్లో నూతనంగా ఏర్పాటు చేశా�
సమీకృత కలెక్టరేట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పరిశీలించారు
మండలంలోని పువ్వాడ ఉదయ్నగర్ కాలనీలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇళ్ల నిర్మాణానికి చేస్తున్న యత్నాన్ని రెవెన్యూ అధికారులు శుక్రవారం అడ్డుకున్నారు. పువ్వాడ ఉదయ్నగర్ పంచాయతీ కోయచలక రెవెన్యూ సర్వే న
కోయచలక అభివృద్ధి రఘునాథపాలెం మండలానికి ఆదర్శమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. కోయచలక గ్రామంలో రూ.58 లక్షలతో చేపట్టిన పలు రకాల అభివృద్ధి పనులను మంత్రి అజయ్కుమార్ ఆదివారం �
మనకు ఎవరైనా రాఖీ కడితే ఏం చేస్తాం.. సోదరీమణులకు చీర లేదా తోచినంత నగదు లేదా ఇంకేదో బహుమతి ఇస్తాం.. కానీ ఓ సోదరుడు వినూత్నంగా ఆలోచించాడు. చిన్నప్పటి నుంచి తాను దాచుకున్న పాకెట్ మనీని ఏకంగా తులాభారం వేసి అక్క
డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంపై ఖమ్మంలో బీజేపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. వారి కుటిల బుద్ధిని గ్రహించిన లబ్ధిదారులు తిరగబడిన ఘటన జిల్లా కేంద్రంలో చోటుచే సుకున్నది. ఖమ్మం టేకులపల్లిలో తెలంగాణ సర్కా�