INDA AUSA : పొట్టి సిరీస్లో భారత మహిళల ఏ జట్టు అద్భుతంగా పోరాడినా ఫలితం మాత్రం మారలేదు. రెండో టీ20లో 73కే ఆలౌటైన టీమిండియా నామమాత్రమైన మూడో పోరులో గట్టి పోటీ ఇచ్చినా మ్యాచ్ చేజార్చుకుంది.
ఆస్ట్రేలియా ‘ఏ’తో జరిగిన అనధికారిక రెండో టీ20లో యువ భారత్ ఓటమిపాలైంది. శనివారం జరిగిన మ్యాచ్లో భారత్ ‘ఏ’ 114 పరుగుల తేడాతో ఆసీస్ ‘ఏ’పై పరాజయం ఎదుర్కొంది. తొలుత ఆసీస్ ‘ఏ’ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 187 పర
IND A vs AUS A : ఇంగ్లండ్ పర్యటనలో చెలరేగిన అమ్మాయిలు ఆస్ట్రేలియా గడ్డపై మాత్రం తడబడుతున్నారు. వరుసగా రెండో టీ20లోనూ బ్యాటర్లు సమిష్టిగా విఫలమవ్వగా భారత ఏ జట్టు 73కే ఆలౌటయ్యింది.
Indian Womens Team : భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. నాలుగో టీ20లో చిరస్మరణీయ విజయంతో ఇంగ్లండ్ (England) గడ్డపై తొలిసారి సిరీస్ విజేతగా అవతరించింది టీమిండియా. మ్యాచ్ ఆసాంతం ఆధిపత్యం చెలాయించిన హర్మన్�
England Tour : ఇంగ్లండ్ పర్యటన రెండు ఫార్మట్ల సిరీస్లో విజయమే లక్ష్యంగా పెట్టుకుంది హర్మన్ప్రీత్ కౌర్ సేన. అందుకే గురువారం మహిళా సెలెక్షన్ కమిటీ పటిష్టమైన స్క్వాడ్ను ఎంపిక చేసింది. గాయపడిన
Gujarat Rains | గుజరాత్లో వర్ష బీభత్సం (Gujarat Rains) కొనసాగుతోంది. ఈ వరదల్లో భారత మహిళా క్రికెటర్ (India Womens Cricketer), స్పిన్నర్ రాధా యాదవ్ (Radha Yadav) కుటుంబ సభ్యులు చిక్కుకుపోయారు.
మహిళల ఆసియా కప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు వరుసగా 9వ ఎడిషన్లోనూ ఫైనల్ చేరింది. గురువారం దంబుల్లా వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి సెమీస్లో ఆ జట్టును చిత్తుగా ఓడిం�
INDW vs BANW : మహిళల ఆసియా కప్ సెమీఫైనల్లో భారత బౌలర్లు చెలరేగారు. పేసర్ రేణుకా సింగ్(3/10) విజృంభణతో బంగ్లాదేశ్ టాపార్డర్ చేతులెసింది. ఆ తర్వాత స్పిన్నర్ రాధా యాదవ్(3/14) సైతం మూడు వికెట్లతో సత్తా చాట
WPL 2024 : మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో నిరుడు రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) బోణీ కొట్టింది. సోమవారం యూపీ వారియర్స్(UP Warriorz)పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో డబ్ల్యూపీఎల్ నిబంధన
టైటిల్ ఫేవరెట్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ విజేతగా నిలిచింది. బలమైన ప్రత్యర్థి ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitalsపై హోరాహోరీగా జరిగిన ఫైనల్లో 7 వికెట్ల తేడాతో గెల�
wpl 2023 : మహిళల ప్రీమియర్ లీగ్ తొలి ఫైనల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ప్రధాన బ్యాటర్లు చేతులెత్తేశారు. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) బౌలర్ల ధాటికి వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. దాంతో, ఢిల్లీ 20 ఓ�
పొట్టి ప్రపంచకప్లో భారత్తో జరిగిన తొలి మ్యాచ్లో పాక్ కెప్టెన్ బిస్మాహ్ మరూఫ్ హాఫ్ సెంచరీ (68) కొట్టింది. దాంతో నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 149 రన్స్ చేసింది.