ED Summons | బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav), ఆయన భార్య రబ్రీదేవి (Rabri Devi), కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) సమన్లు జారీ చేసింది.
Rabri Devi Counters Nitish Kumar | అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీహార్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సీఎం నితీశ్ కుమార్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకురాలు రబ్రీ దేవి మధ్య శాసన మండలిలో తీవ్ర వాగ్వాదం జరిగింది.
Rabri Devi | ఆర్జేడీ అధినేత (RJD chief) లాలూప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) తోపాటు ఆయన కుటుంబసభ్యులకు సంబంధించిన అంశాలు వైరల్గా మారుతుంటాయి. తాజాగా లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ (Tejashvi Yadav) తన తల్లి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దే�
Sunita Kejriwal | ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ను రబ్రీ దేవి మాదిరిగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పోల్చారు. సీఎం పదవి చేపట్టేందుకు ఆమె సిద్ధమవుతున్నదని అన్నారు.
ఉద్యోగాలకు భూమి కుంభకోణం మనీలాండరింగ్ కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి, ఆమె కుమార్తెలు మీసా భారతి, హేమా యాదవ్లకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది.
Bail for Lalu Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో బెయిల్ మంజూరయ్యింది. లాలూ యాదవ్తోపాటు ఆయన భార్య రబ్రీ దేవికి, కుమార్తె, ఎంపీ మిసా భారతికి కూడా కోర్టు బెయిల్
Lalu Prasad Yadav: లాలూ కోర్టుకు వెళ్లారు. వీల్ చైర్లో ఆయన్ను కోర్టురూమ్కు తీసుకువెళ్లారు. ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో ఆయన రౌజ్ వెన్యూ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు భార్య రబ్రీ దేవి, కూతురు మీసా భారతి కూడా వ�
Lalu Yadav's Daughter | అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని తరచూ కేసుల పేరుతో వేధిస్తున్నారని, ఆయనకు ఏదైనా జరిగితే తాను ఎవ్వరినీ విడిచిపెట్టనని వార్నింగ్ ఇచ్చారు. లాలూ రెండో కుమార్తె అయిన రోహిణి అచార్య ఈ మేరకు హిందీ�
Lalu Prasad Yadav: న్యూఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్లో ఇవాళ లాలూను సీబీఐ విచారిస్తోంది. ఈ కేసులో నిన్న లాలూ భార్య రబ్రీ దేవిని ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటికే పలువుర్ని అరెస్టు చేశారు.
బీహార్ మాజీ సీఎం రబ్రీదేవిని సీబీఐ అధికారులు సోమవారం ఆమె నివాసంలో ప్రశ్నించారు. ఆమె భర్త, రైల్వే మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు సైతం నోటీసులు జారీ చేశారు. లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఉద్య