Rabri Devi:రబ్రీ దేవి ఇంట్లో సీబీఐ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఆమె నుంచి వాంగ్మూలం తీసుకుంటున్నారు. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్లో విచారణ కోసం సీబీఐ అధికారులు ఇవాళ ఆమె ఇంటికి వెళ్లారు.
ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణంలో రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి, మరో 14 మందికి ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది.
Land for Job Scam | ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణం (Land for Job Scam) లో కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (former Union Minister Lalu Prasad Yadav), బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి (Rabri Devi) సహా మరో 14 మందికి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు (Delhi's Rouse Avenue Court) స�
Rabri Devi | సీబీఐ దాడులు తమ పార్టీని భయపెట్టలేవని బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి (Rabri Devi) అన్నారు. నితీశ్ కుమార్ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది.
Lalu prasad yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ (Lalu prasad yadav) గాయపడ్డారు. పట్నాలోని తన సతీమణి రబ్రీదేవి ఇంట్లో ఉంటున్న ఆయన మెట్లు ఎక్కుతుండగా జారిపడ్డారు. దీంతో ఆయన భుజం
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ తాజాగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 2004-09 సమయలో రైల్వే శాఖలో గ్రూప్ డి ఉద్యోగాలు ఇప్పిచ్చినందుకు ప్రతిఫలంగా అభ్యర
లాలూ కుటుంబంలో ఒక్కసారిగా అలజడి రేగింది. పార్టీ సభ్యత్వానికి లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. అయితే ప్రతి సారీ జోక్యం చేసుకున్నట్లుగా తేజస్వీ యాదవ్, ర�