గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై ఎస్కేఎన్, బన్నీ వాసు నిర్మిస్తున్న పక్కా కమర్షియల్ (Pakka Commercial) జులై 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు �
అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘థాంక్యూ’. విక్రమ్ కుమార్ దర్శకడు. ‘మనం’ లాంటి బ్లాక్బస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రమిదే కావడం విశేషం. శ్రీ వెంకటేశ్వర
రాశీఖన్నా (Raashi Khanna) శర్వానంద్తో రొమాన్స్ చేయబోతుందని ఇప్పటికే ఓ అప్డేట్ కూడా తెరపైకి వచ్చింది. కాగా ఇపుడు మరో క్రేజీ న్యూస్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం పీపుల్స్ మీడియా (Peoples Media) నిర్మాణంలో కృష్ణచైతన్య (Krishna Chaitanya)తో శర్వానంద్ (Sharwanand) సినిమా చేస్తున్న సంగతి తె లిసిందే. ఈ సినిమాలో కొత్తగా కనిపించేందుకు మేకోవర్ మార్చుకునే పనిలో ఉన్నాడట శర్వానం�
అన్ని భాషలు, అన్ని సినీ పరిశ్రమలంటే తనకు చాలా గౌరవం ఉందంది ఢిల్లీ సుందరి రాశీఖన్నా (Raashi Khanna). సోషల్మీడియాలో రౌండప్ చేస్తున్న వార్తలపై ఇన్ స్టాగ్రామ్ లో రాశీఖన్నా ఓ స్పెషల్ నోట్ పోస్ట్ చేసింద
కెరీర్ ఆరంభంలో తాను బాడీషేమింగ్ (శారీరక రూపాన్ని చూసి హేళన చేయడం) విమర్శల్ని ఎదుర్కొన్నానని చెప్పింది అగ్ర కథానాయిక రాశీఖన్నా. కాస్త బొద్దుగా కనిపించడంతో కొందరు చాటుగా గ్యాస్ టాంకర్ అంటూ కామెంట్స్�
తొలిసారి అజయ్ దేవ్గన్ తో కలిసి ఓటీటీ ప్రాజెక్టు హిందీ వెబ్ సిరీస్ రుద్ర (Rudra The Edge of Darkness)లో నటిస్తోంది రాశీఖన్నా(Raashi Khanna). ఈ ప్రాజెక్టు గురించి తెలియగానే తన కుటుంబసభ్యులు ఎలా స్పందించారో చెప్పింది
దక్షిణాది చిత్రాల్లో ఎనిమిదేళ్ల పాటు రాణించిన పంజాబీ సుందరి రాశీఖన్నా ప్రస్తుతం బాలీవుడ్పై దృష్టిపెడుతున్నది. కెరీర్ ఆరంభంలో హిందీ చిత్రసీమలో అదృష్టాన్ని పరీక్షించుకొని దక్షిణాది బాటపట్టిన ఈ అమ్మ�