అన్ని భాషలు, అన్ని సినీ పరిశ్రమలంటే తనకు చాలా గౌరవం ఉందంది ఢిల్లీ సుందరి రాశీఖన్నా (Raashi Khanna). సోషల్మీడియాలో రౌండప్ చేస్తున్న వార్తలపై ఇన్ స్టాగ్రామ్ లో రాశీఖన్నా ఓ స్పెషల్ నోట్ పోస్ట్ చేసింద
కెరీర్ ఆరంభంలో తాను బాడీషేమింగ్ (శారీరక రూపాన్ని చూసి హేళన చేయడం) విమర్శల్ని ఎదుర్కొన్నానని చెప్పింది అగ్ర కథానాయిక రాశీఖన్నా. కాస్త బొద్దుగా కనిపించడంతో కొందరు చాటుగా గ్యాస్ టాంకర్ అంటూ కామెంట్స్�
తొలిసారి అజయ్ దేవ్గన్ తో కలిసి ఓటీటీ ప్రాజెక్టు హిందీ వెబ్ సిరీస్ రుద్ర (Rudra The Edge of Darkness)లో నటిస్తోంది రాశీఖన్నా(Raashi Khanna). ఈ ప్రాజెక్టు గురించి తెలియగానే తన కుటుంబసభ్యులు ఎలా స్పందించారో చెప్పింది
దక్షిణాది చిత్రాల్లో ఎనిమిదేళ్ల పాటు రాణించిన పంజాబీ సుందరి రాశీఖన్నా ప్రస్తుతం బాలీవుడ్పై దృష్టిపెడుతున్నది. కెరీర్ ఆరంభంలో హిందీ చిత్రసీమలో అదృష్టాన్ని పరీక్షించుకొని దక్షిణాది బాటపట్టిన ఈ అమ్మ�
Raashi khanna |
‘రాజభవనాన్ని తలపించే అంతఃపురంలో యువరాణి లాంటి ఓ అందాల బొమ్మ ఉంటుంది.నచ్చిన చెలికాడు తోడుగా ఆ అంతఃపురంలో ఆనందంగా జీవితాన్ని సాగించాల్సిన ఆమె కొన్ని అదృశ్యశక్తుల కారణంగా భయపడు
ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప మానియా నడుస్తుంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన పుష్ప చిత్రం రెండు పార్ట్లుగా తెరకెక్కగా, తొలి పార్ట్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఫస్
ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు ప్రేక్షకులని అలరించిన రాశీ ఖన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం గోపిచంద్ సరసన పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తుంది
చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా మారిన రాశీ ఖన్నా మధ్యలో కాస్త స్లో అయింది. ఇటీవల�
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్, టాలెంటెడ్ నటీమణుల్లో రాశీ ఖన్నా ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు ఈ అందాల రాశి పరిచయమైన రాశీ మొదట్లో బొద్దుగా కనిపించింది. ఇప్పుడు చాలా స్లిమ్గా మారింది. సన్నజాజ�