దక్షిణాది చిత్రాల్లో ఎనిమిదేళ్ల పాటు రాణించిన పంజాబీ సుందరి రాశీఖన్నా ప్రస్తుతం బాలీవుడ్పై దృష్టిపెడుతున్నది. కెరీర్ ఆరంభంలో హిందీ చిత్రసీమలో అదృష్టాన్ని పరీక్షించుకొని దక్షిణాది బాటపట్టిన ఈ అమ్మ�
Raashi khanna |
‘రాజభవనాన్ని తలపించే అంతఃపురంలో యువరాణి లాంటి ఓ అందాల బొమ్మ ఉంటుంది.నచ్చిన చెలికాడు తోడుగా ఆ అంతఃపురంలో ఆనందంగా జీవితాన్ని సాగించాల్సిన ఆమె కొన్ని అదృశ్యశక్తుల కారణంగా భయపడు
ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప మానియా నడుస్తుంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన పుష్ప చిత్రం రెండు పార్ట్లుగా తెరకెక్కగా, తొలి పార్ట్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఫస్
ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు ప్రేక్షకులని అలరించిన రాశీ ఖన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం గోపిచంద్ సరసన పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తుంది
చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా మారిన రాశీ ఖన్నా మధ్యలో కాస్త స్లో అయింది. ఇటీవల�
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్, టాలెంటెడ్ నటీమణుల్లో రాశీ ఖన్నా ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు ఈ అందాల రాశి పరిచయమైన రాశీ మొదట్లో బొద్దుగా కనిపించింది. ఇప్పుడు చాలా స్లిమ్గా మారింది. సన్నజాజ�
కరోనా వలన ఓటీటీకి మంచి డిమాండ్ ఏర్పడింది. సినిమాలు, వెబ్ సిరీస్లు అంటూ తెగ వినోదం పంచుతున్నారు. చిన్న హీరోల సినిమాలతో పాటు పెద్ద హీరోల సినిమాలు కూడా ఇప్పుడు ఓటీటీలో విడుదల అవుతుండడం ఆశ్చర్యాన్న
రాజ్ , డీకే (Raj, DK) తెరకెక్కిస్తున్న వెబ్ షో లో విజయ్ సేతుపతి తోపాటు షాహిద్ కపూర్, రాశీఖన్నా, రెజీనా నటిస్తున్నారు.
టాలీవుడ్ (TOLLYWOOD) భామ రెజీనా కసాండ్రా (Regina Cassandra) తన సహ నటి రాశీఖన్నా (Raashii Khanna), షాహిద్ కపూర్ ( Shahid Kapoor) తో కలిస�
ప్రేమ, పెళ్లి విషయాల్లో అందాల నాయికలు దాటవేసే ధోరణిని అనుసరిస్తుంటారు. పెళ్లెప్పుడనే ప్రశ్న అడగ్గానే అందుకు చాలా సమయం ఉందని సమాధానం చెప్పి తప్పించుకుంటారు. ఢిల్లీ ముద్దుగుమ్మ రాశీఖన్నా మాత్రం మనసుకు న�
రాశీ ఖన్నా లాక్డౌన్లో తన అందచందాలతో కుర్రకారు మనసులే కాదు నిర్మాతల హృదయాలు కూడా దోచుకుంది. దీంతో అమ్మడి ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయి. తెలుగులోనే కాక తమిళం, హిందీ భాషలలోను నటిస్తుంది
OTT | వెండితెర మీద రాణిస్తున్న నాయికలు వెబ్సిరీస్లలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సమంత, కాజల్, తమన్నా వంటి తారలు వెబ్సిరీస్లతో సత్తాచాటారు.