మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్లోని డి.పోచంపల్లిలో సుమారు 25 నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. గండిమైసమ్మ-దుండిగల్ మండలం తహసీల్దార్ రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు వాట
Ganja Batch | కుత్బుల్లాపూర్లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. గంజాయి బ్యాచ్ని పట్టుకునేందుకు వచ్చిన హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసుల సమక్షంలో ఓ యువకుడిపై సర్జికల్ బ్లేడ్తో జరిగిన దాడి సంచలనంగా మ�
కొందరు అక్రమార్కులు పట్టా భూమి పేరుతో చెరువునే స్వాహా చేస్తున్నారు. ఏకంగా చెరువు మధ్యలోనే ఫెన్సింగ్ వేసి, పశువుల కొట్టాల పేరుతో ప్రభుత్వ భూమిలో షెడ్లు నిర్మించి అధికారులకు సవాలు విసురుతున్నారు. రెవెన్�
నిధులు ఎన్నైనా కేటాయించి కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తెలిపారు. గాజుల రామారం డివిజన్ పరిధిలోని ఉషోద�
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నియోజకవర్గంలోని అన్ని మసీదులు, ఈద్గాలు, ఇతర ప్రార్థన మందిరాల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అధికారులను ఆదేశి�
Dundigal | దుండిగల్ గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 453, 454 లలో ఆర్టీవో కార్యాలయానికి కేటాయించిన 40 ఎకరాల భూమిని రద్దుచేసి గ్రామస్తులకు పంపిణీ చేయాలని వివిధ పార్టీల నేతలు కోరారు. ఈ మేరకు మంగళవారం నాడు కుత్బుల్లాపూర్ మ�
Water | మంచినీటి సమస్యపై కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మా నగర్ ఫేజ్ -1 కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు సోమవారం ఐడీపీఎల్ జలమండలి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జలమండలి కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో �
Hyderabad Metro | కుత్బుల్లాపూర్ జోన్ బృందం, నవంబర్16:ట్రాఫిక్కు అంతరాయం లేకుండా కుత్బుల్లాపూర్కు మెట్రోలైన్ తీసుకొచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.