Muslim contractors : టెండర్లలో ముస్లిం కాంట్రాక్టర్లకు 4 శాతం కోటా ఇవ్వనున్నట్లు కర్నాటక సర్కారు తెలిపింది. దీని కోసం పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ చట్టంలో సవరణ తీసుకురానున్నది. ముస్లిం కాంట్రాక్టర్ల కో�
quota for Agniveers | అగ్నివీర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. అలాగే వయో సడలింపుతోపాటు ఇతర ప్రయోజనాలు అందిస్తామని చెప్పింది.
Karnataka CM: ప్రైవేటు కంపెనీల్లో వంద శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని కర్నాటక కొత్త బిల్లును రూపొందించింది. దాని గురించి సోషల్ మీడియాలో సీఎం సిద్ధరామయ్య చేసిన పోస్టు వివాదాస్పదమైంది. దీంతో ఆయన ఆ �
పారిస్ ఒలింపిక్స్లో కోటా దక్కించుకునేందుకు ఆఖరి అవకాశమైన ఫైనల్ ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత మహిళల రికర్వ్ జట్టు నిరాశపరిచింది. టర్కీలోని అంటాల్య వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో దీపికా కుమారి, భజన�
Rahul Gandhi : విపక్ష ఇండియా కూటమి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపడితే దేశవ్యాప్తంగా కుల గణన చేపడుతుందని, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ
దేశంలో రోజు రోజుకీ ఆకలి కేకలు పెరుగుతున్నాయి. పేదోడికి బుక్కెడు బువ్వ దొరకడం లేదు. ప్రపంచ ఆకలి సూచీలో మన దేశం 101వ స్థానం నుంచి 107 స్థానానికి దిగజారింది.
పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి విద్య, ఉద్యోగ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభ�
గ్రూప్-1 పోస్టుల తుది నియామకాల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను హైకోర్టు ఆదేశించింది. గ్రూప్-1 పోస్టుల భర్తీలో 33.33 శాతమే రిజర్వేషన్లు అమలు చేయాల�
రాష్ట్రంలో గిరిజనులకు విద్య, ఉద్యోగావకాశాల్లో అమలవుతున్న రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన ప్రభుత్వం తాజాగా వాటి అమలుకు రోస్టర్ పాయింట్లు ఖరారు చేసింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్�
వైద్యవిద్య అభ్యసించాలనుకొనే తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లోని ‘బీ’ క్యాటగిరీ సీట్లు 85 శాతం తెలంగాణ విద్యార�
తెలంగాణ నుంచి కేంద్రానికి పోతున్న నిధులెన్ని ? తిరిగి కేంద్రం రాష్ర్టానికి ఇస్తున్నవి ఎన్ని ? లెక్కలు తెలుసుకోండి అని ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బీజేపీ ఎంపీ లక్ష్మణ్కు సూచించారు. సొమ్ము కేంద్రానిద
రాష్ట్రంలో గిరిజనుల రిజర్వేషన్లను పది శాతానికి పెంచడంతోపాటు నిరుపేదలకు దళితబంధు తరహాలో గిరిజన బంధు అమలుచేస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై ఉమ్మడి జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి
రాష్ట్రంలో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. దళిత బంధు తరహాలో గిరిజన బంధు అమలు చేస్తామని ప్రకటించడంతో సంతోషం వ్యక్తమవుతున్నద�