Aaditya Thackeray | మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray) పలు ఆరోపణలు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కోసం సుమ�
Lok Sabha security breach | పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన (Lok Sabha security breach)కు పాల్పడి లోక్సభలోకి చొరబడిన నిందితులు, మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా మధ్య ఉన్న సంబంధాలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అనుమానం వ్యక్తం చేశారు.
ప్రతి రోజు పనికిమాలిన విమర్శలు చేసే ప్రతిపక్ష నాయకులు రేవంత్, బండి సంజయ్, ప్రవీణ్కుమార్, షర్మిల తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కడున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు.
బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై కపటంగా వ్యవహరించవద్దని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు చురకలేశారు. ‘జేపీ నడ్డా.. మీ బీజేపీ పాలిత కర్ణాటకలో అ�
తి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. ఇందుకు సంబంధించి శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆయన లేఖ రాశారు.
నీతి ఆయోగ్ పనితీరును ఎండగడుతూ సీఎం కేసీఆర్ చేసిన సునిశిత విమర్శలకు గంటన్నరలోనే ఆ సంస్థ ఆగమేఘాలమీద స్పందించింది. కానీ, సీఎం అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ సూటిగా సమాధానం చెప్పలేక అభాసుపాలైంది. నీతి ఆయోగ్ సిఫా�
దేశ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు ప్రధాని నరేంద్రమోదీ వద్ద సమాధానం లేదని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఎద్దేవాచేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా బీజేపీయేతర రాష్ర్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల రెండవ తేదీన వేసిన సూటి ప్రశ్నలకు ప్రధానమంత్రి మోదీ నుంచి కనీసం ఒక్క సమాధానమైనా రాకపోవటంపై వారం రోజులు గడిచిన తర్వాత కూడా ప్రజలలో చర్చ జరుగుతున్నది. జవాబులు లేకపోవటానికి కారణం
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని ఈడీ రెండోరోజు 11 గంటల పాటు ప్రశ్నించింది. సెంట్రల్ ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఉదయం 11.30 గంటలకు చేరుకున్న రాహుల్ను మధ్యాహ�
దేశాన్ని 70 ఏండ్లుగా ఏలుతున్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల కారణంగా సామాన్యుడి జీవితం సర్వనాశనమైందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. ఇవి రెండు కూడా చేతకాని పార్టీలేనని ఆయన �