రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ఓటర్లకు కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నది. ఎన్యుమరేషన్ ఫారాలను నింపడంలో ఓటర్లకు అవగాహన కల్పించి సాయం చేయాల్సిన బూత్ లెవల్ అధికారులు (బీఎ�
గోదావరిఖని నగరం లో ప్రధాన వ్యాపార కేంద్రం లో ఒకటైన కళ్యాణ్ నగర్ బజార్ లో రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఫుట్ పాత్ లు భద్రమేనా..? ఇవి కూడా ఆక్రమణలు జరిగితే ప్రజాధనం రోడ్డు పాలేనా..? అసలు ఎవర�
వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్(యూజీ) పరీక్ష విద్యార్థుల టెన్షన్ను దూరం చేసింది. ప్రశ్నలు సులభంగా రావడంతో విద్యార్థులు ఊపిరిపీల్చుకున్నారు.
AAP Protest | దేశ రాజధాని ఢిల్లీలో కొలువైన బీజేపీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మండిపడింది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం లేదని ఆరోపించింది. ఆప్ కార్యకర్తలు బుధవారం ఢిల్లీలోని పలు చోట�
పెండింగ్లో ఉన్న టీఏలు, డీఏలు, సరెండర్స్ ఎప్పుడిస్తారో చెప్పాలని పోలీసులు డీజీపీ జితేందర్ను కోరారు. తమ ఆరోగ్య భద్రతకు భరోసా లేకుండా పోయిందని, నెట్వర్క్ ఆస్పత్రుల్లో సరైన వైద్యం లభించడం లేదని ఆవేదన వ
Raj Thackeray | మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే, గంగా నది పరిశుభ్రత, నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేశారు. కలుషిత గంగా నదిలో ఎవరు స్నానం చేస్తారు? అని ప్రశ్నించారు. తాను మాత్రం ఆ నదిలో పవిత్ర �
Tamil Nadu Governor | తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను నిలిపివేయడంపై మండిపడింది. బిల్లుల ఆమోదానికి మూడేళ్లు ఎందుకు పట్టిందని ప్రశ్�
Congress vs Omar Abdullah | ఈవీఎంలపై కాంగ్రెస్ తీరును తప్పుబట్టిన జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాపై ఆ పార్టీ ఎదురుదాడి చేసింది. సీఎం అయిన తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించిన సమస్యలపై ఆయన వైఖరి మారిందని కాంగ్రెస్ విమర�
CPI Secretary | ఏపీలో ప్రజా సమస్యలను ప్రశ్నించేందుకు అసెంబ్లీ కి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీయాలని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ వైసీపీ అధినేత వైఎస్ జగన్కు సూచించారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో మూడు ప్రశ్నల్లో అక్షర దోషాలు, అచ్చుతప్పులు దొర్లాయి. వ్యాసరూప ప్రశ్నలు కావడంతో సమాధానాలు రాసేందుకు అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. రెండోరోజైన మంగళవారం జరిగిన జనరల్ ఎస్సే పేప�
Badlapur accused Encounter | స్కూల్ బాలికలపై లైంగిక వేధింపుల కేసు నిందితుడి ఎన్కౌంటర్పై హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. అతడి మరణాన్ని ఎన్కౌంటర్గా భావించలేమని పేర్కొంది. పోలీసుల వాదన అంగీకరించడం చాలా కష్టమని కోర్
Mayawati | దేశంలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. అలాగే మహిళల భద్రత పట్ల ప�