Viral News | కరోనా భయంతో ఓ మహిళ తన 10 ఏండ్ల కొడుకుతో కలిసి దాదాపు మూడేండ్లు ఇంట్లోనే ఉన్నది. భర్తను కూడా ఇంట్లోకి రానివ్వకుండా లోపలి నుంచి తాళం వేసుకున్నది. ఈ విచిత్ర ఘటన గురుగ్రామ్లో వెలుగుచూసింది.
మహారాష్ట్రలో దిగ్బంధంలో 128 గ్రామాలు కర్ణాటకలో బడులు, కాలేజీలకు సెలవు నదుల్లో భారీగా పెరిగిన నీటిమట్టం పలు రాష్ర్టాల్లో మరో 5 రోజులు భారీ వర్షాలు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచనలు న్యూఢిల్లీ, జూలై 10: నైరుత�
బీజింగ్: విదేశాల నుంచి వచ్చేవారిపై ఉన్న క్వారెంటైన్ ఆంక్షలను చైనా సడలించింది. మిగితా దేశాలతో పోలిస్తే చైనా కఠినమైన కోవిడ్ విధానాన్ని అవలంబిస్తోంది. విదేశాల నుంచి చైనాకు వచ్చే వాళ్లు హోటల్ల
బీజింగ్: క్వారంటైన్ నుంచి తప్పించుకుని నిబంధనలను ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో తిరిగిన వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో పొరుగున నివసించే వేలాది మందిని అధికారులు బలవంతంగా క్వారం�
Belgium | యూరోపియన్ దేశమైన బెల్జియంలో (Belgium) మంకీపాక్స్ కేసులు నమోదవుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. వైరస్ సోకినవారికి 21 రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేసింది. దీంతో మంకిపాక్స్ బాధితులకు క్వారంటైన్ అమలు
బీజింగ్: చైనాలో కరోనా కలకలం కొనసాగుతున్నది. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆ దేశ ఆర్థిక నగరమైన షాంఘైలో పరిస్థితి దారుణంగా ఉన్నది. దీంతో సామూహిక కరోనా టెస్ట్
దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో పాల్గొనే ఆటగాళ్లు విధిగా ఐదు రోజులు క్వారంటైన్లో ఉండాలని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈనెల 17 నుంచి ఈ టోర్నీ తొలి దశ ప్రారంభం కానుండడంతో బీసీసీఐ మంగళవారం అన్నీ రాష్ర్టాల బోర్డుల�
Omicron | covid | కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ గురించి నిపుణుల అభిప్రాయాలు ఎలా ఉన్నా.. ఈ కొవిడ్ వేరింయంట్ మిస్టరీ పూర్తిగా వీడలేదు. బెంగుళూరులో నమోదైన తొలి రెండు ఒమిక్రాన్ కేసులలో ఒకరు డాక్టరు కాగా..
Omicron affect: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తృతి నేపథ్యంలో ప్రపంచ దేశాలు భయంతో వణికిపోతున్నాయి. ఎక్కడికక్కడ అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి
ఎవరైనా మరణిస్తే, మృతుని దాయాదులు పది రోజులు మైల పాటించాలని చెబుతారు! ఎందుకు? – కవిత, తూప్రాన్ ‘జాయతే సమానే వంశే’ ఒకే వంశంలో పుట్టిన వాళ్లే దాయాదులు, జ్ఞాతులు. వంశంలో ఒక వ్యక్తి చనిపోతే దాయాదులంతా పది రోజ�
విదేశీ ప్రయాణికులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలున్యూఢిల్లీ: భారత్కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్రం కరోనా ఆంక్షలను సరళతరం చేసింది. వ్యాక్సిన్ల పరస్పర గుర్తింపుపై 11 దేశాలతో (బ్రిటన్, ఫ్రాన్స్, జ
న్యూఢిల్లీ, అక్టోబర్ 7: భారత్, బ్రిటన్ మధ్య టీకా యుద్ధానికి తెరపడింది. కొవిషీల్డ్ టీకా వేసుకొని బ్రిటన్కు వచ్చే ఇండియన్లు ఇకపై క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని బ్రిటన్ ప్రకటించింది. ఇది ఈ నెల 11వ త
కామన్వెల్త్ గేమ్స్కు భారత హాకీ జట్లు దూరం న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించి ఫుల్ జోష్లో ఉన్న భారత హాకీ జట్టు వచ్చే ఏడాది ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న కామన్వెల్త్ గేమ్స్ నుంచి తప�