సౌతాంప్టన్: ఇంగ్లాండ్లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ ప్రారంభించింది. న్యూజిలాండ్తో ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ జూన్ 18 నుంచి ఆరంభంకానున్న నేపథ్యంలో ఆ�
సౌతాంప్టన్:సుదీర్ఘ పర్యటన కోసం ఇంగ్లండ్ చేరుకున్న టీమ్ఇండియా క్రికెటర్లు మూడు రోజుల పాటు కఠిన క్వారంటైన్లో ఉండనున్నారు. ప్రస్తుతం సౌతాంప్టన్లో బస చేస్తున్న ప్లేయర్లు ఒకరినొకరు కలుసుకునే వీలు లే�
సౌతాంప్టన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్ చేరుకున్నది. సౌతాంప్టన్లో ఉన్న ఏజియస్ బౌల్ స్టేడియంలో క్రికెటర్లు ప్రాక్టీస్ చేయనున్నారు. అయితే తొలి మూడు రోజ�
పైసా ఖర్చు లేకుండా కరోనా ఖతం సర్కారు మందులతోనే రికవరీ నిత్యం పర్యవేక్షిస్తున్న వైద్య సిబ్బంది ప్రైవేటు వైపు చూడని పల్లె వాసులు ప్రభుత్వ చర్యలను ప్రశంసిస్తున్న జనం ఆదిలాబాద్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/
ఇంగ్లాండ్కు బయల్దేరేముందు ముంబైలోని హోటల్లో ఉన్న భారత మహిళా క్రికెటర్లు జిమ్లో కసరత్తులు చేస్తున్నారు. కఠిన క్వారంటైన్లోనూ చెమట చిందిస్తున్నారు. ఫిట్గా ఉండేందుకు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నార�
క్వారంటైన్| బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఫ్రాన్స్ ప్రభుత్వం క్వారంటైన్ తప్పనిసరి చేసింది. బ్రిటన్లో భారత్ రకం కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున�
క్వారంటైన్లో కసరత్తులు చేస్తున్న భారత ఆటగాళ్లు ముంబై: ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కోసం సిద్ధమవుతున్న భారత జట్టు సభ్యులు కఠిన క్వారంటైన్లోనూ చెమట చిందిస్తున్నారు.
ముంబై: ఇంగ్లాండ్ పర్యటనకు ముందు భారత క్రికెటర్లు, కోచింగ్ సహాయ సిబ్బంది, వారి కుటుంబసభ్యులు ముంబైలోని బయో బబుల్లో అడుగుపెట్టారు. ఎనిమిది రోజుల పాటు కఠిన క్వారంటైన్లో ఉంటారు. టీమ్ఇండియా జూన్ 2న ఇంగ్�
ముంబై : ఇంగ్లండ్లో జరగనున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో పాల్గొనే ఇండియన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం ముంబైలో క్వారెంటైన్లో ఉన్నది. కెప్టెన్ కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు ఏడు రోజుల క్వా
ముంబై: న్యూజిలాండ్తో ప్రతిష్టాత్మక ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్(డబ్ల్యూటీసీ)తో పాటు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు జూన్ 2న ఇంగ్లా�
పాకిస్తాన్లోని భారత హైకమిషనర్ కార్యాలయానికి చెందిన అధికారులకు కరోనా పాజిటివ్గా తేలింది. దాంతో దాదాపు 12 మంది అధికారులు క్వారంటైన్లో గడపాల్సిందిగా ఆదేశించారు.
విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియా ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధమవుతోంది. కరోనా నేపథ్యంలో భారత ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో కూడిన భారత బృందం క్వారంటైన్లో ఉండనుంది. వీరంతా మే 18న ముంబైల�
ముంబై : భార్యను కలిసేందుకు క్వారంటైన్ కేంద్రం నుంచి పారిపోయిన వ్యక్తిని 24 గంటల్లోపే ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్వారంటైన్ సెంటర్ లో వైర్ ను కట్ చేసి నిందితుడు పారిపోయాడు.బాంద్రా, బొరివల�