కేసీఆర్ పాలనలో విద్యార్థులు మెచ్చేలా మంచి బ్రేక్ఫాస్ట్, క్రమం తప్పకుండా అమలయ్యే మెనూ, నాణ్యమైన భోజనం, మెరుగైన విద్యతో ఓ వెలుగు వెలిగిన గురుకులాలు ఇప్పుడు రేవంత్ సర్కారు పాలనలో గాడి తప్పి అధ్వానంగా మ
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని నిడమనూరు మండల ప్రత్యేకాధికారి కృష్ణవేణి అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ, నిడమనూరు ప్రాథమిక పాఠశాల, భవిత కేంద్రంను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖ�
ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే సోమవారం ఆకస్
ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం విద్యార్థులకు నా ణ్యమైన భోజనాన్ని అందించాలని మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ సంయుక్త కార్యదర్శి ఎఫ్ శివానంద్ బచ్చగుండి అన్నారు. శుక్రవారం ఆయన బాలానగర�
Kasturba Gandhi school | విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికరమైన ఆహారం అందించాలని జనగామ జిల్లా వ్యవసాయ, మండల ప్రత్యేక అధికారి రామారావు నాయక్ సూచించారు.
గురుకులాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మసకబారుతున్నా యి. చాలా చోట్ల భోజనం వికటించి విద్యార్థులు అనారోగ్యం పాలైన ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఓ పక్క ప్రభుత్వం మెస్ చార్జీలు రెండింతలు పెంచామని గొప్ప లు చెప్�
విద్యార్థుల ఉపయోగించే బాత్రూంలు కంపు కొడుతున్నాయి.. భోజ నం నాణ్యత లేదు ఏం చేస్తున్నారు మీరు అని అలంపూర్ కోర్టు జడ్జి మిథన్ తేజ కస్తూర్బా బాలికల పాఠశాల సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల పరిస్థితి చాలా దయనీయంగా మారిందని, జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా పేద విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోవడం లేదని బీఆర
గురుకుల పాఠశాలలు అద్దె భవనాలు.. అరకొర వసతులతో కొనసాగుతున్నాయని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ఆరోపించారు. సోమవారం బీఆర్ఎస్ గురుకుల బాటలో భాగంగా సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లోని బాలుర
రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజనంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని, విద్యార్థుల పాలిట మధ్యాహ్న భోజనం శాపంగా మారిందని టీఎస్ఎస్వో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనివాస్ అన్నారు. ఆదివారం అత్