జిల్లా ప్రభుత్వ దవాఖానలో క్యూఆర్ కోడ్ ద్వారా ఓపీ సేవలు అందించనున్నారు. దీంతో రోగుల ఇబ్బందులు తొలగనున్నాయి. జీజీహెచ్కు ప్రతిరోజూ వందల సంఖ్యలో రోగులు వచ్చి ఓపీ సేవల కోసం క్యూలో గంటల తరబడి నిరీక్షించేవ�
రైల్వే టికెట్ జారీలో క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ సౌకర్యాన్ని గురువారం నుంచి దక్షిణ మధ్య రైల్వే జోన్ అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల టికెట్ కొనుగోలు చేసే క్రమంలో.. తలెత్తే చిల్లర సమస్యలను సం�
డిజిటల్ మనీ ట్రాన్జాక్షన్లో భాగంగా ప్రజలు క్యూఆర్ కోడ్ సాన్తో క్షణాల్లో డబ్బులు విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని దేశంలోనే తొలిసారి సిద్దిపేటలో అందుబాటులోకి తెచ్చారు.
Chotu QR Code | వినూత్న ఆలోచనలకు టీ హబ్లో ప్రోత్సాహం ఉంటుందని, అలా తాము ప్రోత్సహించిన స్టార్టప్లలో చోటు ఒకటని టీహబ్ సీఈవో ఎం శ్రీనివాసరావు అన్నారు. శనివారం టీహబ్లో చోటు స్టార్టప్ రూపొందించిన క్యూఆర్ కోడ్�
సాధారణంగా బ్యాంకుల్లో నిల్వ ఉన్న డబ్బును డ్రా చేసుకునేందుకు పట్టణాల్లో అక్కడక్కడా ఏటీఎంలు ఉండడం తెలిసిందే. కానీ, చాయ్ ప్రియులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చాయ్ ఏటీఎం కోదాడ పట్టణ ప్రజలకు అందుబాటులోక
డెబిట్, క్రెడిట్ కార్డుల క్లోనింగ్ మోసాలను నిలువరించేందుకు యూపీఐ లావాదేవీలను ప్రవేశపెట్టినప్పటికీ అవగాహన లేక మధ్య తరగతి వ్యా పారులు నష్టపోతున్నారు. మోసగాళ్లు అలాంటివారిని టార్గెట్ చేస్తూ ఆయా షాప�
క్యూఆర్ కోడ్తో.. సకల ఆర్థిక సేవలూ సాధ్యం అయినప్పుడు.. అత్యవసర వైద్యాన్ని మాత్రం ఎందుకు అందించలేం? అనే ఆలోచనే విద్యాసాగర్ రెడ్డిని ‘సురక్ష క్యూఆర్ ’ ఏర్పాటు దిశగా అడుగులు వేయించింది. ఈ హైదరాబాదీ స్టార్
కొనుగోలుదారుల ప్రయోజనాలకే అత్యధిక ప్రాధాన్యతనిస్తామని తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్ సత్యనారాయణ స్పష్టం చేశారు. పారదర్శకంగా, సమర్థవంతంగా సేవ
TSRTC | టీఎస్ఆర్టీసీ మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. బస్సుల్లో కండక్టర్లు, ప్రయాణికులు ఎదుర్కొనే నగదు కష్టాలకు చెక్ పెట్టే దిశగా క్యూఆర్ కోడ్ స్కాన్ సిస్టం తీసుకురానున్నది.
PhonePe : మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 50 శాతం కమీషన్లు తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ పోస్టర్ల ప్రచారం చేపట్టింది. ఫోన్ పే క్యూఆర్ కోడ్ పై శివరాజ్ బొమ
నగరంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న సిటీ బస్సుల్లో నగదు రహిత లావాదేవీల ద్వారా టికెట్లు జారీ చేసే విధంగా ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. దీనిపై ఇప్పటికే ఆర్టీసీ ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఈ అం�
నకిలీ విత్తనాలు అన్నదాతలను నట్టేటా ముంచుతున్నాయి. వేలకు వేలు ఖర్చు పెట్టి విత్తనాలు కొనుగోలు చేస్తే తీరా పంట దిగుబడి రాకపోవడంతో రైతులు మనస్తాపం చెంది మృత్యుఒడికి చేరుకుంటున్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు చోట�