Infosys | దేశీయ ఐటీ దిగ్గజం ‘ఇన్ఫోసిస్’.. తన ఉద్యోగులకు తీపి కబురందించింది. అర్హులైన ఉద్యోగులకు సగటున 85 శాతం వర్క్ బేస్డ్ బోనస్ చెల్లించాలని నిర్ణయించింది.
Hyundai | ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో నికర లాభాలు 16 శాతం తగ్గాయి.
దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.7,621 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
Maruti Suzuki | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికం ఆర్థిక ఫలితాలు మిస్ అవుతాయన్న అంచనాల మధ్య మారుతి షేర్ 6.42 శాతం పడిపోయింది.
శక్తి పంప్స్(ఇండియా) లిమిటెడ్(ఎస్పీఐఎల్) అంచనాలకు మించి రాణించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగా సంస్థ రూ.101.4 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో
ICICI Bank | ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) ద్వితీయ త్రైమాసికంలో రూ.12,948 కోట్ల కన్సాలిడేటెడ్ లాభం గడించింది.
IndusInd Bank | ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు ఇండస్ఇండ్ బ్యాంకు షేర్లు శుక్రవారం 19 శాతం పతనం కావడంతో బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.18,489.39 కోట్లు కోల్పోయింది.
UltraTech Cement | దేశంలోకెల్లా అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థ ఆల్ట్రాటెక్ సిమెంట్ (UltraTech Cement) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో షాక్ ఇచ్చింది.
HDFC Bank | దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికం నికర లాభాల్లో అదరగొట్టింది. మార్కెట్ వర్గాల అంచనాలను బ్రేక్ చేస్తూ 5.3 శాతం వృద్ధితో 16,821 కోట్ల న
కోల్ ఇండియా ఈ జూలై-సెప్టెంబర్లో రూ.6,799.77 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.6,043.55 కోట్ల లాభంతో పోలిస్తే 12.5 శాతం పెరిగింది.
హెల్త్కేర్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. దేశవ్యాప్తంగా నాణ్యమైన హెల్త్కేర్ సర్వీసులకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా వచ్చే మూడేండ్లలో రూ.3,435 కోట్ల మూలధన పెట్టుబడ�
అరబిందో ఫార్మా అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను కంపెనీ రూ.757 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.409.4 కోట్ల లాభంతో పోలిస్�
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ఆర్థిక ఫలితాల్లో రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.4,253 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది �
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) విశ్లేషకుల అంచనాలకుమించి ఆర్థిక ఫలితాల్లో రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.16,099.58 కోట్ల కన్సాలిడేట�