Reliance | ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ జూలై-సెప్టెంబర్ త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో అదరగొట్టింది. గతేడాదితో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికం నికర లాభాల్లో 27 శాతం గ్రోత్ సాధించింది.
Maruti Suzuki | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి..సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.3,716 కోట్ల నికర లాభం పొందింది. మార్కెట్ అంచనాలను మారుతి సుజుకి బ్రేక్ చేసింది.
Wipro Q2 Results | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికం నికర లాభాల్లో స్వల్పంగా పెరుగుదల నమోదైనా.. ఆదాయం వసూళ్లు తగ్గిపోయాయి. మార్కెట్ అంచనాలను అందుకోవడంలో విప్రో మిస్ అయింది.
HDFC Bank Q2 Results | హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. సెప్టెంబర్ త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో అదరగొట్టింది. బ్యాంకు నికర లాభం ఆరు శాతం పెరిగి రూ.15,980 కోట్లకు చేరుకున్నది.
Maruti Suzuki | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం నాలుగు రెట్లు పెరిగింది. ఆదాయంలో 46% వృద్ధి రికార్డైంది.
ఐసీఐసీఐ బ్యాంక్ ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.8,006.99 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని అందుకున్నది. నిరుడుతో పోల్చితే 31.43 శాతం పెరిగినట్టు శనివారం బ్యాంక్ తెలియజేసింది.
లో బేస్ ఎఫెక్ట్తో క్యూ2 జీడీపీ వృద్ధి 8.4 శాతం న్యూఢిల్లీ, నవంబర్ 30: దేశ జీడీపీ వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) రెండో త్రైమాసికం (క్యూ2 లేదా జూలై-సెప్టెంబర్)లో 8.4 శాతంగా నమోదైంది. ఈ మేరకు మంగళవారం జాతీయ గణాంకాల �
ముంబై: ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం మరోసారి నష్టాలను చవిచూసింది. కరోనా సమయంలో లాభాలను ఆర్జించినప్పటికీ ,అనుకూల పరిస్థితుల్లో ఆ కంపెనీ ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది. పబ్లిక్ ఇష్యూ జారీ చేసి
క్యూ2లో 26 శాతం పెరిగిన లాభం రూ.10,881 కోట్లకు చేరిన ఆదాయం ముంబై, అక్టోబర్ 25: ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.1,338.70 కోట్