డెయిరీ కోర్సులకు ఇటీవల బాగా డిమాండ్ పెరిగింది. రాష్ట్రంలో పీవీ నరసింహారావు వెటర్నరీ వర్సిటీకి అనుబంధంగా ఉన్న కామారెడ్డి ప్రభుత్వ బీటెక్ కళాశాల డెయిరీ కోర్సుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
భారత మాజీ ప్రధాని, భారత రత్న, బహుభాషా కోవిదుడు దివంగత పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలు మరువవలేమని బీజేపీ జిల్లా కార్యదర్శి మాచర్ల కుమారస్వామి గౌడ్ అన్నారు. శనివారం మండలంలోని వంగర గ్రామంలో పీవీ 104వ జయ�
మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు రాష్ట్రంలో భూసంస్కరణలను అమలు చేసిన సంఘసంస్కర్త అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార కొనియాడారు. పీవీ జయంతి సందర్భంగా శనివారం నెక్లెస్రోడ్లోని పీవీ ఘాట్ వద్ద భట్టి న�
ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ నరసింహారావు అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శనివారం పీవీ 104వ జయంతి సందర్భంగా హనుమకొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంతో పాటు జేఎన్ఎస్లోని పీవీ
భారత ఆర్థిక సంస్కరణలకు పితామహుడు పీవీ నరసింహారావు అని, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, దేశానికి ప్రధానమంత్రిగా ఆయన అందించిన సేవలు మరువలేనివని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి (Surabhi Vani Devi) అన్నారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహరావు 105వ జయంతి వేడుకలను శనివారం తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి కమ్మగూడలో ఇబ్రహీంపట్నం బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
మౌనముని, భారతరత్న పీవీ నరసింహారావు (PV Narasimha Rao) భారతదేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని భీమదేవరపల్లి తహశీల్దార్ రాజేష్ అన్నారు. శనివారం మండలంలోని వంగరలో పీవీ 104వ జయంతి వేడుకలు పీవీ సోదరుని కుమారుడు మదన్ మోహన్ �
KTR | సంస్కరణశీలి, బహుభాషా కోవిదుడు, కవి, ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, నిత్య విద్యార్థి... ఇలా భారతరత్న పీవీ నరసింహారావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నా�
భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు (PV Narasimha Rao) జయంతి నేడు. భారతరత్న పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి. నూతన ఆర్థిక సంస్కరణల సృష్టికర్త. మౌనమునిగా పేరుగాంచిన పీవీ నరసింహారావు భారత జాతి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చా�
మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. భారత రాజకీయ చరిత్రలో ఆయ నది తనదైన ముద్ర వేశారు. నూతన ఆర్థిక సంస్కరణల సృష్టికర్త. తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహా మేధావి. గత కాంగ్రెస్ పాలకులు ఆయన