KTR | ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, బహుభాషా కోవిదుడు, రాజనీతిజ్ఞుడు భారతరత్న పీవీ నరసింహారావు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. గడ్డు కాలంలో దేశాన్ని భారీ సంక్షోభం నుండి గట్టెక్కించిన నరస
శ్రీ రామానంద తీర్థ మెమోరియల్ కమిటీ ప్రాంగణంలో విద్యార్థులకు నోటు బుక్కుల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు.
విద్యతోనే మెరుగైన సమాజం సాధ్యమవుతుందని మాజీ ప్రధానమంత్రి భారతరత్న పీవీ నరసింహారావు సీఎంగా ఉన్న సమయంలో ఆనాడు గురుకుల పాఠశాలలకు పునాదివేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు నాణ
ఆత్మరక్షణకు కరాటే దోహదపడుతుందని, స్వీయ రక్షణకు విద్యార్థినులు, మహిళలు తప్పకుండా కరాటే నేర్చుకోవాలని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. కరాటే ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం లభిస్తుందని ఆయన అన్నార�
హైదరాబాద్ పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రామయ్య పల్లి గ్రామంలో శుక్రవారం ఉచిత మెగా పశు వైద్య శిబిరం ను నిర్వహించారు. ఇట్టి శిబిరాన్ని గ్రామ సర్పంచ్ మూ�
భారత మాజీప్రధాని, బహుభాషా కోవిదుడు స్వర్గీయ పీవీ నరసింహారావు రచించిన ప్రఖ్యాత కథ ‘గొల్ల రామవ్వ’ అదే పేరుతో ఓటీటీలో సినిమాగా రాబోతున్నది. తాళ్లూరి రామేశ్వరి టైటిల్ రోల్ని పోషించారు.
భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ఆర్థిక, భూ సంస్కరణల వంటివి అనేకం తీసుకొచ్చి వాటి ఫలాలు దేశ ప్రజలకు అందించిన గొప్ప పితామహుడు అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు.
నవభారత నిర్మాత, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు భారతదేశానికి గర్వకారణమని కేటీఆర్ పేర్కొన్నారు. భారత ప్రధానిగా, ఆర్థికవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా, సంసరణశీలిగా, బహుభాషా కోవిదుడిగా భారతరత్న పీవీ అందిం
KTR | నవభారత నిర్మాత, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహా రావు భారతదేశానికి గర్వకారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. భారత ప్రధానిగా, ఆర్థికవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా, సంస్కరణశీలిగా, బహుభాష
కాలం గడిచినకొద్దీ ఆంధ్ర నాయకుల ఆగడాలు పెరగడం, నీళ్ళు, నిధులు, నియామకాల్లో ఏ బెదురు లేకుండా తెలంగాణకు, ప్రజలకు పూర్తిగా అన్యా యం చేయటంతో స్థానికులు నిరాశ, నిస్పృహల్లో మునిగారు.