మంథని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి పుట్ట మధుకు ప్రాణహాని ముప్పు పొంచి ఉందని బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కమాన్ పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద డాక్టర్ బాబా సాహెబ్ �
గోదావరిఖని అంటేనే దక్షిణ భారతానికి కొంగు బంగారం.. కల్పతరువు అనీ, నల్లబంగారం బయటకు తీసి ప్రపంచంకు దివిటీలుగా ఇక్కడి ప్రజలు నిలిచారనీ, చిన్నప్పుడు నేనూ ఇక్కడే కాలి నడకన తిరిగే వాడినని , ఇక్కడి వాతావరణం అంటే
తండ్రి అనారోగ్యంతో వైద్య విద్యను మధ్యలోనే మానేస్తానని విద్యార్థిని గంట జ్యోత్స్న సోషల్మీడియా ద్వారా తన పరిస్థితిని వివరించగా, మేమున్నామంటూ ఆర్థిక సహాయం అందజేసేందుకు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ము�
ముత్తారం మండలంలోని అడవిశ్రీరాంపూర్ గ్రామంలో నిమ్మతి చంద్రయ్య ఇటివల మరణించగా ఆ కుటుంబాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ బుధవారం పరామర్శించారు. ముందుగా మృతుడి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిం
కాంగ్రెస్ మంత్రి శ్రీధర్బాబు అద్భుతమైన నటుడు.. అగ్రనటులు చిరంజీవి, రజినీకాంత్ కంటే అద్భుతంగా నటిస్తాడు.. మంథని నియోజకవర్గంలో అనేక చిత్ర, విచిత్రాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దుబాసి దేవేంద్ర శ్రీనివాస్ తల్లి మల్లేశవ్వ ఇటీవల మరణించగా ఆదివారం రోజున మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఐఏఎస్ పరికిపండ్ల నరహరి తన తండ్రి పరికి పండ్ల సత్యనారాయణ స్మారకార్థం నిర్వహిస్తున్న గ్రామీణ వాలీబాల్ పోటీలు జీడినగర్లో గురువారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నాలుగు జిల�
అకాల వర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు (Putta Madhu) డిమాండ్ చేశారు. రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు.
Putta Madhu | మంథని, ఏప్రిల్ 14: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి ని పురస్కరించుకొని మంథనిలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి శోభాయాత్ర రథం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.
Putta madhukar | మంథని, ఏప్రిల్ 5: దళితుల ఆకలి తీర్చిన గొప్ప వ్యక్తి బాబూ జగ్జీవన్ రామ్ అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ కొనియాడారు. భారత మాజీ ఉప ప్రధాన మంత్రి బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలను బీఆర్ఎస�
PUTTA MADHU | కమాన్ పూర్, మార్చి 29: ఓ వృద్ధురాలు తన అభిమానాన్నిచాటుకుంది. తుది శ్వాస విడిచే సమయంలోనూ తన అభిమాన నాయకుని గురించే మాట్లాడుతూ కన్నుమూసిన సంఘటన కమాన్పూర్ మండలంలో చోటు చేసుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెడుతారా అని బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పరకాల సబ్ జైల్లో కా�
ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. శుక్రవా రం కాంగ్రెస్ వంచన దినాల్లో భాగంగా జ యశంకర్ భూపాలపల�