ఊహల్లో ఉదయించిన రేఖలతో కథలు రాస్తారు కొందరు. అనుభవసారాన్ని రంగరించి కథలుగా చెక్కుతారు ఇంకొందరు. రచయిత ఏ పద్ధతి అవలంబించినా.. వాస్తవికతకు దగ్గరగా ఉన్న కథలే పాఠకుల హృదయాల్లో నిలిచిపోతాయి. చాగంటి ప్రసాద్ �
గెర్నికా ఒక వర్ణచిత్రం. 1936 45 మధ్య రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సుప్రసిద్ధ చిత్రకారుడు పాబ్లో పికాసో చేతినుంచి ఊపిరిపోసుకున్న చిత్రమది. దాని స్ఫూర్తితో కరిపె రాజ్కుమార్ 52 కవితలతో ‘గెర్నికా’ సంకలనం వెలువరి�
ఎరుకలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల్లో నివాసం ఉండే ఆదివాసీ తెగ. తాము మహాభారతంలో ఏకలవ్యుడి వారసులుగా భావిస్తారు. బాగా వెనకబడిన భారతీయ సమాజాల్లో ఈ తెగ ఒకటి.
లలిత కళలు మనిషి సృజనాత్మక శక్తికి మచ్చుతునకలు. సంగీతం, నృత్యం, నాటకం, చిత్రలేఖనం తదితరాలు ఈ విభాగంలో ఉంటాయి. 20వ శతాబ్దంలో తెలుగు రాష్ర్టాల్లో ఎంతోమంది ప్రముఖులు కళారంగాన్ని పరిపుష్టం చేశారు. తమతమ రంగాల్ల�
ఆర్థిక లావాదేవీల్లో గొలుసుకట్టు పథకాల గురించి వార్తల్లో తరచుగా వింటూ ఉంటాం. పాంజీ స్కీమ్స్ అంటే ఇవే. వీటిలో చేరేవాళ్లు తమతోపాటు మరికొంత మందిని చేర్పించాలి. సభ్యత్వ రుసుముతోపాటు తాము చేరిన సంస్థల ఉత్పత�
పవిత్ర రమజాన్ మాసంలో నిష్ఠగా ఉపవాసాలు ఆచరిండం ప్రతి ముస్లిం ధార్మిక విధి. అయితే, ఆ ఉపవాసాలను విజయవంతంగా పూర్తి చేయాలంటే శారీరక, మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. స్వీయ నియంత్రణ(తఖవా) చాలా అవసరం.
ఫ్రెంచి కథా సాహిత్యంలో గై డీ మొపాసాది అగ్రస్థానం. తన 42 ఏండ్ల జీవిత కాలంలో ఆయన 300 కథలు, 6 నవలలు, ఇంకొన్ని ఇతర రచనలు చేశాడు. ‘బెల్ అమీ’ ఆయన రెండో నవల. ఈ పదానికి ‘మంచి స్నేహితుడు’ అని అర్థం. నవలా నాయకుడు జార్జి డ్య�
బద్రి నర్సన్ వెలువరించిన తొలి కథా సంకలనం ‘దారి తెలిసిన మేఘం’. ఇందులో 20 కథలు ఉన్నాయి. ప్రతి కథకు ఓ బలమైన నేపథ్యం ఉంది. ఈ కథలు కేవలం కాలక్షేపం కోసం రాసినవి కావు. సమాజంలోని తప్పొప్పులను, అసమానతలను కథాంశాలుగా త
సనాతన ధర్మంలో ఆలయ వ్యవస్థ అత్యంత ప్రధానమైనది. మరే ఇతర మతంలో లేని ప్రత్యేకత మన ఆలయాల పద్ధతిలో ఉంది. అదేమిటో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీదా ఉంది. దేవాలయాల నిర్మాణంలో ప్రత్యంశం ఏ పద్ధతిలో రూపు దిద
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు భగవంతుడి అవతారాలు. మనం ఎలా ఉండాలో మనలా ఉండి, ఆచరించి మరీ చూపారు. అందరూ శ్రీకృష్ణావతారంలో ఆ దేవదేవుడు ఎన్నో భోగాలు అనుభవిస్తూ, అందరినీ అలరించాడని అనుకొంటారు.
తెలంగాణలో నిజాం నవాబుల పాలనలో కొడిగడుతున్న తెలుగు భాషా సాహిత్యాలకు ఇంధనం సమకూర్చి, వెలుగులు నిలబెట్టిన సంస్థ తెలంగాణ సారస్వత పరిషత్తు. 80 ఏండ్ల కింద స్థాపించిన ఈ సంస్థ హైదరాబాద్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర�
అమెరికాలోని తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా (తెల్సా).. విశ్వనాథ అచ్యుత దేవరాయలు, శర్మ ఇంద్రగంటి తదితరుల నేతృత్వంలో తెలుగు సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నది. వాటిలో భాగంగా కథలు, కవితలు, నాటికల పోటీల�
చీకోలు సుందరయ్య ‘తరతరాల తెలుగు విశేషాంశాలు, సాహిత్యాంశాలు’ సాహిత్యంతో పాటు తెలుగువారి సంస్కృతి, జీవనశైలి, మనస్తత్వం, ఇతర భాషలతో ఉన్న సంబంధాలను, పరస్పర ప్రభావాలను, ఉద్యమాలను, శైలీ విన్యాసాలు తదితరాలను స్�
గురు పరంపరకు సంబంధించి ఇదొక విజ్ఞాన సర్వస్వం. అజ్ఞాన తిమిరచ్ఛేదమే సద్గురువుల అవతార రహస్యం. ఆ పరమసత్యాన్ని చంద్రభాను సత్పతి రచించిన ‘శ్రీ గురు భాగవతం’ సోదాహరణంగా చాటుతున్నది. ఇందులో ప్రాచీన గురు సంప్రదా�
ప్రపంచ దేశాల్లో భారతదేశం గురించి తెలిసినవారు ఇక్కడి వివాహ వ్యవస్థ గొప్పదని చెప్పుకొంటారు. అయితే, ఇక్కడి కుటుంబ జీవితంలో గృహహింస అనేది ఓ వికృత కోణం. ప్రపంచీకరణ వేగం పుంజుకోవడంతో అధికాదాయ దేశాలకు భారత్ న