అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘పుష్ప-2’ (ది రూల్) కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 15న ఈ చిత్రం విడుదలకానుంది.
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప-2’ (ది రూల్) చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ‘పుష్ప-ది రైజ్' పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్ట�
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప-2 ది రూల్'. బాక్సాఫీస్ దగ్గర ‘పుష్ప ది రైజ్' సృష్టించిన సంచలనమే ఈ హైప్కి కారణం.
‘పుష్ప’తో పాన్ ఇండియా ఇమేజ్తోపాటు జాతీయ ఉత్తమనటుడిగా అవతరించాడు అల్లు అర్జున్. దర్శకుడిగా సుకుమార్కీ, కథానాయికగా రష్మికకు ఈ సినిమా దేశవ్యాప్త గుర్తింపును తెచ్చిపెట్టింది.
అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ‘పుష్ప-2’ అప్డేట్ వెలువడింది. చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ జన్మదినం సందర్భంగా ఈ నెల 8న టీజర్ను విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటిం
Pushpa The Rule | టాలీవుడ్ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ల్లో ఒకటి పుష్ప.. ది రూల్ (Pushpa The Rule). ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ఈ సినిమాను సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తుం
Pushpa The Rule | టాలీవుడ్లో రాబోతున్న మోస్ట్ అవెయిటెడ్ సినిమాల్లో ఒకటి పుష్ప.. ది రూల్ (Pushpa The Rule). సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన పుష్ప.. ది రైజ్కు సీక్వెల్గా వస్తున్న ఈ మూవీలో �
‘పుష్ప’ చిత్రం తెలుగు చిత్రసీమకు ప్రత్యేకం. ‘బాహుబలి’ సినిమాల తర్వాత తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా ‘పుష్ప’. అటు అవార్డుల పరంగా, ఇటు రివార్డుల పరంగా తనదైన మార్క్ని చూపించిందీ సినిమా.
కన్నడ సోయగం రష్మిక మందన్న తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్నది. ‘పుష్ప’ చిత్రంలో శ్రీవల్లి పాత్రతో దేశవ్యాప్తంగా యువతరానికి చేరువకావడమే కాకుండా నేషనల్ క్రష్గా పేరు తెచ్చుకుంది.